ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పంపిణీ కోసం 88.65 LMT ఫోర్టిఫైడ్ బియ్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. మొదటి దశలో ఐసీడీఎస్, పీఎం పోషణ్ కార్యక్రమాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని కేంద్రం తెలిపింది. రెండో దశలో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల ద్వారా మార్చి 2023 నాటికి మరికొన్ని జిల్లాల్లో అమలు చేస్తామని తెలిపారు. చివరి దశలో మిగిలిన అన్ని జిల్లాల్లో మార్చి 2024 నాటికి పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ కార్యక్రమం ఖర్చు సంవత్సరానికి సుమారు 2,700 కోట్లు ఉంటుందని అనురాగ్ ఠాగూర్ తెలిపారు.
ఫోర్టిఫైడ్ బియ్యం పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
- దేశం
- April 9, 2022
లేటెస్ట్
- లోక్సభ ఎన్నికలకు..తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్
- 6 అదానీ గ్రూప్ సంస్థలకు సెబీ నోటీసులు
- రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు
- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
- MI vs KKR: కోల్కతాతో ముంబై కీలక మ్యాచ్.. ఓడితే ప్లే ఆఫ్ నుంచి ఔట్
- Aa Okkati Adakku Twitter Review: అల్లరి నరేష్ హిట్టు కొట్టాడా.. ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎలా ఉందంటే?
- ఓటమి భయంతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం : డీకే అరుణ
- కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు
- మతతత్వ బీజేపీ ఆటలు ఇక సాగవ్
- అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు