ఆర్థిక మంత్రి హరీష్ రావు దగ్గర కేవలం శాఖ మాత్రమే ఉన్నదని, నిధులు లేవని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన 15వందల రూపాయలు ఇంకా 40శాతం రావాల్సి ఉందని అన్నారు. గురువారం అసెంబ్లీ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించిన జగ్గారెడ్డి… ఆర్థిక మంత్రి అయ్యాక హరీష్ రావు రైతులతో మీటింగ్లే పెట్టలేదన్నారు. ఫైనాన్స్ మినిష్టర్ కాస్త ఫ్రీడోనర్ మినిష్టర్ గా మారారని విమర్శించారు. సంగారెడ్డికి ఎపుడు వచ్చినా హరీష్ రావు రైతుబంధు గురించి మాట్లాడడని అన్నారు. ఇకనుంచి ఎప్పుడు సంగారెడ్డికి వచ్చినా తాను రైతుబంధు కోసం నిలదీస్తానని చెప్పారు జగ్గారెడ్డి. హరీష్ రావు సమావేశాలకు తన ప్రోటోకాల్ ప్రకారం హాజరు అవుతానని, సంగారెడ్డి జిల్లా రైతుల పక్షాన సమావేశంలోనే హరీష్ రావును నిలదీస్తానని అన్నారు.
హరీష్ దగ్గర శాఖ మాత్రమే ఉంది.. నిధుల్లేవ్
- తెలంగాణం
- May 14, 2020
లేటెస్ట్
- రెండు చోట్ల ఓటేసిన మాజీ సర్పంచ్ దంపతులు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఫిర్యాదు
- స్ట్రాంగ్రూముల్లో భవితవ్యం.. వరంగల్ లో 68.86 శాతం పోలింగ్
- ప్రధాన పార్టీల్లో..క్రాస్ ఓటింగ్ టెన్షన్
- ఆరోజు కేసీఆర్ డాక్టర్లను పక్కనపెట్టుకుంటే బెటర్: బండి సంజయ్
- క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం?
- ఇక పాలనపైనే ఫోకస్..ఇయ్యాల్టి నుంచే పని మొదలుపెడ్తం : సీఎం రేవంత్ రెడ్డి
- స్ట్రాంగ్ రూమ్ల్లో అభ్యర్థుల భవితవ్యం
- రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం
- ఎన్నికల డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు
- పాలమూరులో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..