న్యూఢిల్లీ : కరోనా మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. భారత్ లో మరణాల రేటు 3.2 శాతం మాత్రమేనన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటీ మరణాలు తక్కువగా ఉండటం సంతోషించాల్సిన విషయమని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా త్వరగా కోలుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకోని డిశ్ఛార్జ్ అయ్యారని వెల్లడించారు. మన వద్ద ప్రస్తుతం కరోనా కేసులు రెట్టింపు అవటానికి 12 రోజుల సమయం పడుతుందని రెండు వారాల క్రితం వరకు ఇది పదిన్నర రోజులు ఉండేదని హర్షవర్ధన్ తెలిపారు. కాగా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 40 వేల చేరువకు కరోనా కేసులు చేరగా….ఇప్పటి వరకు 1301 మంది చనిపోయారు.
కరోనా మరణాల రేటు మన దగ్గరే తక్కువ
- దేశం
- May 3, 2020
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్