కరోనా అనుమానితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కరోనా వైరస్ లక్షణాలున్నాయనే అనుమానంతో నలుగురు కుటుంబ సభ్యులను గుర్తించారు. వెంటనే వారిని సుల్తానాబాద్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు తెలిపారు రామగుండం ఎమ్మార్వో సుధాకర్, గోదావరి ఖని పోలీసులు. కరోనా వైరస్ పై అనుమానం ఉంటే ధైర్యంగా సమాచారం ఇవ్వాలని చెప్పారు.
ఒకే ఫ్యామిలీలో నలుగురికి అనుమానిత లక్షణాలు
- తెలంగాణం
- March 29, 2020
లేటెస్ట్
- కేజ్రీవాల్ డైట్ పై వివాదం... తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
- Ukraine-Russia War: రష్యన్ బాంబర్ను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- Salaar Prabhas Bike: సలార్ ప్రభాస్ వాడిన బైక్ కావాలా..అయితే ఇలా గెలుచుకోండి
- వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్... కీలక హామీ ఇదే..
- ఈ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండి : వీడియోకు దొరికిన కమలం నేత
- కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
- మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్