న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూ భయాందోళనలు కలిగిస్తోంది. అయితే రికవరీ రేట్ కూడా హెచ్చుతుండటం శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఇండియాలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 24,67,758కి చేరిందని.. రికవరీ రేటు 76% అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. రికవరీ రేటును బట్టి చూస్తే యాక్టివ్ కేసులు 21.87 శాతం అని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,267గా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 32.34 లక్షలుగా ఉంది.
పాజిటివ్లే కాదు కోలుకున్న వారూ పెరుగుతున్నారు.. 76 శాతానికి రికవరీ రేటు
- దేశం
- August 27, 2020
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- పెద్దపల్లి ఎంపీగా వంశీ గెలుస్తుండు : ప్రేమ్సాగర్ రావు
- ప్రజల్లో చిచ్చుపెడుతున్న బీజేపీకి ఓటమి తప్పదు : సీతక్క
- న్యూట్రిషన్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్స్
- 48 గంటల్లో నో డ్యూస్ సర్టిఫికెట్ అందించాలి
- గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)
- మోదీ గ్యారంటీలే బంగారు గుడ్లు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- కుప్పకూలిన శివసేన లీడర్ హెలికాప్టర్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త