క్రైమ్
ఏటీఎం నుంచి రూ.5 లక్షలు చోరీ
మూసాపేట, వెలుగు : మనీ డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తి ఏటీఎం మెషీన్నుంచి రూ.5 లక్షలు చోరీ చేసిన ఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల
Read Moreవేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య
రఘునాథపల్లి, వెలుగు: ఉరి వేసుకొని ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో శనివారం జరిగింది. స్థా
Read Moreవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
ముస్తాబాద్ వెలుగు: ముస్తాబాద్ మండలంలోని గూడెం – నామాపూర్ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దర
Read Moreప్రేమపేరుతో యువతి ట్రాప్.. యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
ప్రేమపేరుతో యువతి ట్రాప్ యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు కోటగిరి, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో ఓ యువతిని ఓ వర్గ
Read Moreభారీగా నకిలీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
శంషాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు నకిలీ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్న స్థావరాలపై దాడులు చేపట్టారు. నకిలీ
Read Moreప్రమాదానికి గురైన పెళ్లి వాహనం.. వధూవరులకు గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఘోర ప్రమాదం జరగింది. రుద్రారం గ్రామ సమీపంలోని ప్యాలెస్ హోటల్ దగ్గర మే 12వ తేదీ శుక్రవారం అర్థరాత్రి జాతీయ రహదారిపై
Read MoreCyber Crime: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. పెట్టుబడుల పేరుతో కోట్లు కోట్టేశారు
హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి సైబర్ చీటింగ్స్ కు పాల్పడుతున్నారు మోసగాళ్లు. ఎంత జాగ్రత్తగా ఉన్నామని అను
Read More12 గంటల వ్యవధిలో నాలుగు హత్యలు
సిటీలో కలకలం రేపుతున్న వరుస మర్డర్లు ఎక్కడో హత్య చేసి మరెక్కడో డెడ్బాడీలను పడేస్తున్నరు మొన్న మూసాపేటలో.. నిన్న లంగర్హౌజ్లో శరీర భాగాల
Read Moreవనస్థలిపురంలో కారు బీభత్సం.. వృద్దుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ వనస్థలిపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు.. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొని పక్కనే ఉన్న హోటల్ ల
Read Moreమెడ కోసి.. మొదటి అంతస్తు నుండి తోసి.. భార్యను చంపిన కానిస్టేబుల్
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్ లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కుంచపు రాజ్ కుమార్ అన
Read Moreడ్రోన్లతో పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్
డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్&z
Read Moreసినీ ఫక్కీలో రియల్టర్ ను నరికి చంపిన దుండగులు
హైదరాబాద్ శివారు ప్రాంతం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మే 11వ తేదీ గురువారం సాయంత్రం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియన
Read Moreహైదరాబాద్ లో అర్థరాత్రి దారుణం.. ఆటోలో ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు
మెహిదీపట్నం, వెలుగు: ఓ వ్యక్తిని చంపి, ముక్కలు ముక్కలుగా చేసి, గోనె సంచిలో తీసుకొచ్చి దర్గా దగ్గర పడేసిన ఘటన లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ శ
Read More












