
క్రైమ్
ముగ్గురి ప్రాణాలు బలిగొన్న కలుషితాహారం
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తిరుప్పూర్లోని ఓ చిల్డ్రన్స్ హోంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.
Read More12 కోట్లు కొట్టేసిన బ్యాంకు ఉద్యోగి
మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీ అయింది. పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహి
Read Moreఅమెరికాలో భారతీయుల కిడ్నాప్ కథ విషాదాంతం
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోయింది. కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయుల కథ విషాదాంతమైంది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ నగరంలో కిడ్నాప్
Read Moreఅఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ : అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. డివైడర్ను ఢీకొని బోల్తా
Read Moreవిద్యార్థుల టూరిస్టు బస్సు.. ఆర్టీసీ బస్సు ఢీ
విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు పాలక్కాడ్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలక్కాడ్ జిల్లా లోని వడక్కెంచేరిలో జరిగిన బస్సు య
Read Moreదుర్గా నిమజ్జనం చేస్తుండగా పోటెత్తిన వరద.. 8 మంది మృతి
దుర్గా మాత నిమజ్జనోత్సవ వేళ అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లా పరిధిలో ఉన్న మాల్ నదిలో వందలాది మంది భక్తులు దుర్గామాత
Read Moreముంబయి ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి 16 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆగని బంగారం అక్రమ రవాణా
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. అధికారుల కళ్లుగప్
Read Moreతాళం మరిచారా? బైక్ గోవిందా!
హనుమకొండ, వెలుగు: హ్యాండిల్ లాక్ వేయని బైక్లను చోరీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్, స్టేషన్ ఘన్పూర్ పోలీసులు అరెస్ట్ చే
Read Moreఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్
రూ.75 లక్షల రెడ్ శ్యాండల్ స్వాధీనం హైదరాబాద్, వెలుగు: అంతర్రాష్ట్ర గంధపు చెక్కల స్మగ్లర్
Read Moreఫర్హతుల్లాతో కలిసి విధ్వంసానికి జాహెద్ ప్లాన్
నాంపల్లి కోర్టుకు రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ అప్లికేషన్&
Read More5జీ పేరుతో లింక్లు పంపుతున్న మోసగాళ్లు
లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అలర్ట్గా ఉండాని పోలీసుల సూచన హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల ఆగడాల
Read Moreకాల్ సెంటర్ల ఫ్రాడ్ : 105 చోట్ల సీబీఐ రైడ్స్
దేశంలోని 87 ప్రాంతాల్లో ఉన్న కాల్ సెంటర్లపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. మరో 18 ప్రాంతాల్లోని కాల్ సెంటర్లలో ఆయా రాష్ట్రాల పోలీసులు సోదాలు చేశారు. మొ
Read More