క్రైమ్
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి వేధింపుల కలకలం
ఇద్దరు ఉద్యోగులపై బాధిత విద్యార్థిని ఫిర్యాదు వన్ మెన్ కమిటీ ఏర్పాటు చేసిన అధికారులు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థినిప
Read Moreపార్కింగ్ చేసిన బండ్లు చోరీ..నిందితుడి అరెస్ట్
నగరంలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుండి ఐదు ద్విచక్ర వాహనాలు స్వ
Read Moreఢిల్లీలో డబ్బు కోసం గొడవ పడి కుటుంబ సభ్యులపై దాడి
కొద్ది రోజుల కిందే రిహాబిలిటేషన్ నుంచి ఇంటికి.. డబ్బు కోసం గొడవ పడి కుటుంబ సభ్యులపై దాడి కత్తితో పొడవడంతో తల్లిదండ్రులు, చెల్లెలు, నాయనమ్మ మృతి
Read Moreజగిత్యాల జిల్లాలో మూడు రోజుల్లో రెండు సూసైడ్ అటెంప్ట్లు
సోషల్ మీడియాలో యువకుడి సెల్ఫీ వీడియో జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన మల్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మల్యాల ఎస్ఐ చిరంజీవి తనను వే
Read Moreమంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారుల దాడులు
హైదరాబాద్ : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండో రోజూ ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబా
Read Moreమంగుళూరు బ్లాస్ట్ పై దర్యాప్తు ముమ్మరం : కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్
కర్నాటక : మంగుళూరు బ్లాస్ట్ పై సీరియస్ గా దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. తమిళనాడు, కేరళ డీజీపీలతో తాము టచ్ లో ఉన్నామ
Read Moreశ్రద్ధా వాకర్ హత్య కేసు : రెండేళ్ల క్రితమే గొడవ.. ఆఫ్తాబ్పై పోలీసులకు ఫిర్యాదు
దేశం ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. శ్రద్దా వాకర్, నిందితుడు ఆఫ్తాబ్ మధ్య రెండేళ్ల క్రితమే
Read Moreయూపీలో ఢిల్లీ తరహా ఘటన
బాడీని ఆరు ముక్కలుగా నరికి, బావిలో పడేశాడు ఘటనా స్థలంలోనే పోలీసులపై కాల్పులు.. ఎదురు కాల్పుల్లో బుల్లెట్ గాయం ఉత్తరప్రదేశ్లో వెలుగు
Read Moreఇండోనేసియాలో భూకంపం..162 మంది మృతి
కూలిన వేలాది ఇండ్లు మృతుల్లో పిల్లలే ఎక్కువ.. మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్ రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ప్రకంపనలు జకార్తా/సియాంజుర్:
Read Moreజనంపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది మృతి
బీహార్ లోని వైశాలి జిల్లా నయాగావ్ గ్రామం పరిధిలోని మెహ్నార్ – హాజీపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక పూజల కోసం గ
Read Moreఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు
భూమి కోసం కన్న తండ్రినే హతమార్చాడు ఓ కొడుకు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో ఈ దారుణం జరిగింది. ఒక ఎకరా భూమి కోసం కన్న తండ్రి నిద్రలో ఉండ
Read Moreముంబైలో శ్రద్ధ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ రికార్డు
ఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను పోలీసులు వేగంగా పుర్తి చేస్తున్నారు. సోమవారం అఫ్తాబ్కు రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్ల
Read Moreజీఎస్టీ అధికారులమంటూ రూ.28 కోట్లు మోసం.. ఇద్దరి అరెస్టు
జీఎస్టీ డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారులమంటూ మోసం చేసి రూ.28 కోట్లను కాజేసిన ఇద్దరు వ్యక్తులను బాలానగర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్లకు చె
Read More












