క్రైమ్
పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్
పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ దందాప
Read Moreసైబర్ చీటింగ్ : ఆఫర్లో ఫోన్లు వస్తున్నాయంటూ జీవితా రాజశేఖర్కు కుచ్చుటోపీ
ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. జియో స్మార్ట్ స్టోర్లో ఆఫర్ల పేరుతో లక్షా 22 వేల రూపాయలు కొల్లగొట్టారు. దీనిపై జీవిత ర
Read Moreనకిలీ రెవెన్యూ పత్రాల దందా.. మాజీ వీఆర్వో అరెస్ట్
వరంగల్ : నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న నెక్కొండకు చెందిన మాజీ వీఆర్వో మద్ది వెంకటరెడ్డి ( 70), లక్వచర్ల రఘులను టాస్క్ ఫోర్
Read Moreఐటీ అధికారుల పేరుతో వసూళ్లు.. నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ATS, GST, IT అధికారుల పేరుతో ఓ కేటుగాడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. బీటెక్ చదువుతున్న సదరు మో
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో 2.1 కేజీల బంగారం సీజ్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ రవాణాకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటూ
Read Moreగోవాలో బాల మురుగన్ను అరెస్ట్ చేసిన పోలీసులు
డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్తో కలిసి డ్రగ్స్ సరఫరా చేసిన మరో నిందితుడు బాలమురుగన్
Read Moreవిద్యార్థిపై ఉడ్ డస్టర్ విసిరిన టీచర్.. తీవ్రగాయం.. 3 కుట్లు
ల్యాబ్లో జారిపడ్డానని చెప్పాలని బెదిరింపు స్కూల్కు వెళ్లి ఫర్నిచర్ధ్వంసం చేసిన పేరెంట్స్ కరీంనగర్లోని శ్రీచైతన్య స్కూల్లో ఘటన
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ డిసెంబర్ 5 కు వాయిదా
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయొద్దని ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేషనల్&zwnj
Read Moreనా ల్యాప్టాప్ చోరీ చేశారు: పోలీసులకు ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ఫిర్యాదు
మంత్రి మల్లారెడ్డి పంపిన ల్యాప్టాప్ తనది కాదన్న ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ల్యాప్టాప్ సీజ్ చేసి..కోర్టులో డిపాజిట్ చేయనున్న బోయిన్పల్లి పోలీసులు
Read Moreలోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. వాళ్ళ అరాచకానికి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అవసరానికి డబ్బు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్ల
Read Moreమల్లారెడ్డి ఐటీ దాడులు: ఇంకా దొరకని ఐటీ అధికారి ల్యాప్టాప్..!
హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, సంస్థలపై ఐటీశాఖ దాడుల కేసులో విచారణ కొనసాగుతోంది. ఐటీశాఖ అధికారి రత్నాకర్.. మం
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందుకున్న అంబర్ పేటకు చెందిన లాయర్ పోగులకొండ ప్రతాప్ గౌడ్ తో పాటు.. నందకుమార్
Read Moreఇవాళ సిట్ ముందుకు లాయర్ ప్రతాప్ గౌడ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్ నందు లావాదేవీలపై భార్య చిత్రలేఖను ప్రశ్నించే ఛాన్స్ హైదరాబాద్: ఎమ్మెల్యేల
Read More












