క్రైమ్

విదేశాల్లో స్టడీస్‌‌, జాబ్స్‌‌ కోసం వెళ్లే వారే టార్గెట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ, అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. తమిళనాడులోని వివిధ వర్సిటీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్ల

Read More

ఆ శరీర భాగాలు శ్రద్ధా వాకర్వే.. ఢిల్లీ పోలీసుల నిర్ధారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలో స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్దావాకర్ వేనని

Read More

హైదరాబాద్‭లో నకలీ సర్టిఫికేట్స్ తయారీ ముఠా సభ్యులు అరెస్టు

అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ తయారీ ముఠాను బషీర్ బాగ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్ట

Read More

నవీన్ రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్

మన్నెగూడ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డి కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నవీన్ రెడ్డిని వారం

Read More

సీబీఐ ఆఫీసర్లపై మర్డర్ కేసు

కోల్ కతా: సీబీఐ కస్టడీలో ఉన్న నిందితుడు చనిపోయిన ఘటనలో ఆ ఏజెన్సీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురు సీబీఐ ఆఫీసర్లపై

Read More

ఢిల్లీలో కాలేజీ అమ్మాయిపై యాసిడ్ దాడి

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్​లో దారుణం  న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఇంటి నుంచి నడుచుకుంటూ స్కూల్​కు వెళ్త

Read More

నౌహీరా కేసులో 78.63 కోట్ల ఆస్తులు అటాచ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నౌహీరా కేసులో ఈడీ  ఆ సంస్థలకు చెందిన రూ.78.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది. ఇందులో హైదరాబాద్&

Read More

జగిత్యాలలో ఓ కుటుంబంలో పెత్తనం కోసం కుట్ర

ముగ్గురిని హతమార్చేందుకు రూ.14 లక్షలకు డీల్​  ఐదుగురు నిందితుల అరెస్టు జగిత్యాల/కోరుట్ల, వెలుగు: ఆస్తితో పాటు కుటుంబం మీద పట్టు సంపాదిం

Read More

మన్నెగూడ యువతి కిడ్నాప్‌ కేసు : ‘అయామ్ నాట్ సేఫ్’  అంటూ అరిచిన నవీన్ రెడ్డి

ఆదిభట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడకు చెందిన యువతి కిడ్నాప్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిగింది. కిడ్నాప్ కేసుకు&

Read More

బీడీఎస్‌‌ విద్యార్థిని కిడ్నాప్‌‌ కేసులో నవీన్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు

ఆదిభట్ల పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని మన్నెగూడలో బీడీఎస్‌‌ విద్యార్థిని కిడ్నాప్‌‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్

Read More

మియాపూర్ ఘటనలో యువతి తల్లి మృతి

హైదరాబాద్: మియాపూర్  కత్తి దాడి కేసులో యువతి తల్లి శోభా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. నిన్న అర్థరాత్రి ఒంటి గంట సమయం

Read More

హైదరాబాద్ లో యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి

యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి ఆపై గొంతు కోసుకున్న యువకుడు యువతి తనను దూరం పెడుతోందని దారుణం  ముగ్గురినీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. హైదరా

Read More

సీబీఐ ఆఫీసర్లమంటూ రైడ్స్​.. 30 లక్షలు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

కోల్‭కతాలోని భవానీపూర్‭లో సీబీఐ అధికారుల పేరుతో కొందరు హల్ చల్ చేశారు. ఓ వ్యాపారవేత్త ఇంటి పై సోదాలు చేసి.. రూ.30 లక్షల నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ద

Read More