క్రైమ్

సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్

సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ ఎండీ  లక్ష్మీనారాయణని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీన్ పూర్ లో ప్రీ లాంచ్ పేరుతో 2500 మంది కస్టమర్ల దగ్గర సాహితీ గ్

Read More

వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పీఏపై అట్రాసిటీ కేసు

వరంగల్ : అధికార టీఆర్ఎస్​పార్టీకి చెందిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  ప్రైవేట్ పీఏ శివపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట

Read More

నాగోల్లోని జువెల్లరీ షాపులో కాల్పులు..బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

నాగోల్ స్నేహపురి కాలనీలోని ఒక బంగారం షాపులో  కాల్పుల ఘటన కలకలం రేపింది.  నలుగురు దుండగులు కాల్పులు జరిపి ..  మహాదేవ్ జువెల్లర్స్​ దుకాణ

Read More

టిప్స్​ కోసం జమాదార్ కక్కుర్తి​.. క్యూఆర్​ కోడ్తో వసూళ్లు

కోర్టులో జమాదార్గా పనిచేసే అతగాడు కక్కుర్తి పడ్డాడు. కోర్టుకు వచ్చిపోయే లాయర్ల నుంచి టిప్స్​ వసూలు చేసేందుకు నడుం బిగించాడు. ఇందుకోసం ఏకంగా నడుముకు ప

Read More

షాద్ నగర్ లో మాక్స్ క్రిప్టో పేరుతో భారీ మోసం

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ మోసం బయటపడింది. మాక్స్ క్రిప్టో పేరుతో అధిక డబ్బు ఆశ చూపి.. ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చే

Read More

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం

రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయానని మనస్థాపానికి గురైన వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది. వ

Read More

రమ్యారెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయి..? దర్యాప్తు చేయాలని వినతి

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిని కలిసిన కోదండరాం, ఆకునూరి మురళి రాష్ట్రంలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ కు అందిస్తున్న

Read More

ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్వర్టర్ ఫ్యాక్టర్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపో

Read More

బాలికపై అఘాయిత్యం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అఘాయిత్యానికి పాల్

Read More

వత్తుల పేరుతో భారీ మోసం..రూ.250 కోట్లు టోకరా.!

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ మోసం బయటపడింది. దీపం వత్తులు తయారీ పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.250 కోట్ల వరకూ మోసం చేశాడు. ఈ వ్యవహారంలో సుమారు 1500 మంద

Read More

ఢిల్లీలో దారుణం : భర్తను చంపి ఫ్రిజ్లో దాచిన భార్య

శ్రద్ధా వాకర్  ఘటనను మరువక ముందే ఢిల్లీలో అలాంటిదే మరో ఘటన జరిగింది. అక్షరధామ్ టెంపుల్ ఎదురుగా ఉన్న పాండవ్ నగర్లో ఈ  దారుణం చోటు

Read More

తనను కొట్టారన్న పగతో పొరుగింటోళ్లపై కాల్పులు

జైపూర్‌‌‌‌: పొరుగింటి వాళ్లతో జరిగిన చిన్న గొడవ.. ముగ్గురు అన్నదమ్ముల ప్రాణాలను బలితీసుకుంది. రాజస్థాన్‌‌‌‌లోన

Read More

​టాయ్ ట్రైన్ బోగీలో చిక్కుకొని మహిళ మృతి

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ప్రమాదం జరిగింది. టాయ్ ట్రైన్ బోగీలో ఇరుక్కుపోయి ఓ మహిళ చనిపోయింది. మంజూ శర్మ అనే మహిళ ఫ్యామిలీతో

Read More