క్రైమ్
భారీ వర్షాలకు పంట మునిగిపోవడంతో.. ఇద్దరు రైతుల ఆత్మహత్య
మొగుళ్లపల్లి/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోవడంతో ఒక మహిళా రైతుతో పాటు మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర
Read Moreకరెంట్ బిల్లు కట్టమంటే ఏఈతో లొల్లి పెట్టిండు
కరెంట్ వాడుకుంటూ బిల్లు కట్టమంటే విద్యుత్ ఏఈ పైనే ఓ వినియోగదారుడి జులుం చూపించాడు. ఈ ఘటన చాదర్ ఘాట్ లో 2023 ఆగస్టు 02 బుధవారం రోజున చోటుచేసుకుంద
Read Moreరూ.3 వేల కోసం కత్తితో పొడిచాడు.. అందరూ చూస్తుండగానే బరితెగింపు
న్యూఢిల్లీ : అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది
Read Moreబైక్ పై నుంచి జారిపడిన తండ్రి కూతురు.. ఢీ కొట్టిన డీసీఎం
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బైక్ పై నుంచి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో నుండి అదుపు తప్పి తండ్రి కూతుళ్లు కింద పడిపోయ
Read Moreసెలబ్రిటీ రిసార్ట్ క్లబ్లో దొంగల బీభత్సం
హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ లోని సెలబ్రిటీ రిసార్ట్ క్లబ్ లో దొంగతనానికి పాల్పడ్డారు. క్లబ్
Read Moreటమాటాల చోరీ.. 8 కూరగాయల ట్రేలు ఎత్తుకెళ్లిన దుండగులు
టమాటాల చోరీ.. 8 కూరగాయల ట్రేలు ఎత్తుకెళ్లిన దుండగులు సదాశివపేట మార్కెట్లో ఘటన సంగారెడ్డి : సదాశివపేట మార్కెట్లో అర్ధరాత్రి టమాటాల
Read Moreజూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లో.. ర్యాష్ డ్రైవింగ్ తో యువతి కారు బీభత్సం
హైదరాబాద్ ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ యువతి ర్యాష్ డ్రైవింగ్ తో చెట్టును ఢీ
Read Moreమాస్టర్ ప్లాన్ బూంరాంగ్ : సీసీకెమెరాలకు నల్ల రంగు.. తీరిగ్గా ఏటీఎం దోపిడీ..
నల్లగొండ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఏటీఎం చోరీ కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఎన్హెచ్ 65లో గల ఎస్బీఐ ఏటీఎంలో రూ.23
Read Moreహైదరాబాద్ బాయిస్ హాస్టల్ బాత్రూంలో పడి.. ఎంబీఎ స్టూడెంట్ మృతి
బషీరాబాద్ పోలీస్ సేష్టన్ పరిధిలో దారుణం జరిగింది. మైసమ్మగూడ లోని ఓ హాస్టల్ బాత్రూంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కూశా
Read Moreఆలస్యంగా వచ్చిన కూతురు.. ప్రశ్నించిన తండ్రిని చంపేసింది
ఇంటికి లేటుగా ఎందుకొచ్చావ్.. ఇంత సేపు ఎక్కడికి వెళ్లావ్.. ఏం చేస్తున్నావ్.. ఫోన్ చేసినా స్పందించవు.. ఇంట్లో వాళ్లకు కంగారు ఉంటుంది కదా.. ఇంటికి రావట
Read Moreరైలు ప్రమాదం.. ట్రాన్స్జెండర్ మృతి
రైలు నుంచి జారిపడి ఓ ట్రాన్స్జెండర్ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది.  
Read Moreకొడుకు పెద్దకర్మ చేసి.. గుండెపోటుతో తండ్రి మృతి ..
జ్యోతినగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో ఓ హెడ్కానిస్టేబుల్గుండెపోటుతో చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోయో
Read Moreనడుస్తున్న రైళ్లో పోలీస్ కాల్పులు..నలుగురు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో కదులుతున్న రైల్లో కాల్పులు కలకలం రేపాయి. జైపూర్ ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచ
Read More