
క్రైమ్
జగద్గిరిగుట్టలో విషాదం.. ఈతకు వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి
మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్ట లెనిన్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మే 28న మధ్యాహ్నం
Read Moreమహబూబాబాద్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పేరుమండ్ల సంకీస గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కిన్నెర మధు అనే వ్యక్తి ఇంటి దగ్గర అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియ
Read Moreబంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని రెయిన్ బో హాస్పిటల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొంది. ఆ తర్వాత హాస్పిటల్
Read Moreఫంక్షన్లో చుట్టాలను తిట్టిందని తల్లిని కొట్టిచంపిన బిడ్డ
ఫంక్షన్లో చుట్టాలను తిట్టిందని తల్లిని కొట్టిచంపిన బిడ్డ కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడలో దారుణం నందిపేట, వ
Read Moreఅనుమానంతో గొడవపడ్తున్నడని భర్తపై డీజిల్ పోసి నిప్పంటించిన భార్య
అనుమానంతో గొడవపడ్తున్నడని భర్తపై డీజిల్ పోసి నిప్పంటించిన భార్య గాంధీలో సీరియస్ కండిషన్లో బాధితుడు సంగారెడ్డి జిల్లా ఊట్ల గ్రామంలో ఘోరం జి
Read Moreఆస్తికోసం.. తమ్ముడిని పొడిచి చంపిన అన్న
ఆస్తికోసం.. తమ్ముడిని పొడిచి చంపిన అన్న కామారెడ్డి జిల్లా సోనాలలో ఘటన మృతుడు బీఆర్ఎస్ నేత పిట్లం, వెలుగు : ఆస్తి కోసం సొంత తమ్మున్ని అన్న
Read Moreతాటి వనంలో భారీ అగ్నిప్రమాదం
హనుమకొండ జిల్లా కమలాపూర్ ఎల్లమ్మగుడి, గ్యాస్ రీ ఫిల్లింగ్ ప్లాంట్ సమీపంలోని తాటి వనంలో అగ్నిప్రమాదం జరిగింది. వరి కుప్పలు, పశుగ్రాసం, తాటి చెట్లు, మోట
Read Moreపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై అర్ధరాత్రి దాడి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై అర్ధరాత్రి సమయంలో దాడి జరిగింది. మధిరలోని సాయినగర్ కాలనీలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్
Read Moreసినీ ఫక్కీలో భారీ మోసం.. రూ.15 లక్షలకు టోకరా
హైదారాబాద్ లోని బంజారాహిల్స్లో సినీ ఫక్కీలో భారీ మోసం జరిగింది. స్వచ్ఛంద సంస్థకు రూ.10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు
Read Moreకారును ఢీకొన్న బస్సు.. వేం నరేందర్ రెడ్డి సోదరుడు దుర్మరణం
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగాదేవి పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ జెడ్పీటీసీ వేం పురుషోత్తం రెడ్డి మృతిచెందారు. పురుషోత్తం రెడ్డి.. కాం
Read Moreమోండా మార్కెట్ ఘటన తెలిసినవాళ్ల పనేనా..?
మోండా మార్కెట్ లోని ఓ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సీసీ టీవీ ఫుటీజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక ప
Read Moreఐటీ అధికారులం అంటూ.. 2 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం సంచలనం రేపుతోంది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గో
Read Moreపెండ్లిపై భయం పెంచుకుని యువతి సూసైడ్
మూసాపేట,వెలుగు: పెండ్లిపై భయం పెంచుకున్న ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి పీఎస్ పరిధి మూసాపేటలోని చైతన్యబస్తీలో ఉండే
Read More