కుక్క దాడిలో గాయపడిన బాలుడు మృతి

కుక్క దాడిలో గాయపడిన బాలుడు మృతి

శామీర్ పేట వెలుగు : మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని పెద్దమ్మ కాలనీకి చెందిన బాలు, -రామేశ్వరి దంపతుల పెద్ద కొడుకు ప్రవీణ్(11) ఈనెల 18న ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఫీవర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ  శుక్రవారం చనిపోయాడు.