కొండగట్టు, వెలుగు: కొండగట్టుకు హనుమాన్ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దీక్షాపరులు గుట్టకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో స్వామిని పండ్లతో అలంకరించారు. దీక్షామండపంలో మాలవిరమణ చేసిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. నేటితో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ముగుస్తాయి. అంజన్నను ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
- తెలంగాణం
- April 24, 2024
లేటెస్ట్
- వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు
- ఇండియన్ 2 రిలీజ్ ట్విస్ట్
- ఆరు గ్యారంటీలపై వైట్పేపర్ రిలీజ్చేయాలి: హరీశ్రావు
- దంతెవాడలో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
- యశ్తో స్క్రీన్ చేసుకోబుతున్న నయనతార
- 10 ఏండ్లు పాలించి 5 నెలల్లోనే కుప్పకూలిన బీఆర్ఎస్: రాజగోపాల్ రెడ్డి
- కచ్ అజ్రాఖ్కు జీఐ సర్టిఫికెట్
- ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ ట్రీట్
- సివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి : అర్వింద్
- మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?