నల్గొండ/చిట్యాల, వెలుగు: చిట్యాల కాలువ విస్తరణ పనులు చేస్తున్న ఓ జేసీబీ డ్రైవర్ ను తుపాకీతో మాజీ మంత్రి బెదిరించిన సంఘటన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి పెద్ద చెరువు మీదుగా ఉరుమడ్ల గ్రామం వరకు జరుగుతున్నాయి. ఉరుమడ్ల శివారులో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి కి చెందిన వ్యవసాయ పొలం మీదుగా కాల్వను విస్తరిస్తుండడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తుపాకీతో పనులు చేస్తున్నవారిని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు
- తెలంగాణం
- August 31, 2020
లేటెస్ట్
- కవితను విడిపించుకోవడానికి మోదీతో కేసీఆర్ బేరసారాలు : పొన్నం ప్రభాకర్
- కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్
- MS Dhoni: ధోనీని గాయం వేధిస్తోంది.. ఎక్కువ సేపు నిలబడలేడు: ఫ్లెమింగ్
- Bhaje Vaayu Vegam Teaser: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో భజే వాయు వేగం టీజర్..బెస్ట్ విషెస్ చెప్పిన చిరు
- అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ
- జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా..
- హనుమత్ జయంతి 2024: దేవుళ్లందరిలో ఆంజనేయస్వామి ప్రత్యేకత ఏమిటో తెలుసా..
- V6 DIGITAL 20.04.2024 AFTERNOON EDITION
- కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారు : సీఎం రేవంత్ రెడ్డి
- Vikramarkudu2: విక్రమార్కుడు 2 స్టోరీ రెడీ..స్టేజీపై నిర్మాత రాధామోహన్ కామెంట్స్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..