నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కూతురికి తెలియకుండా న్యూడ్ ఫోటోలు తీసి ల్యాప్ లో పెట్టుకున్నాడు ఓ తండ్రి. తండ్రి ల్యాప్ టాప్ లో తన న్యూడ్ ఫోటోలు చూసిన ఆ కూతురు ఒక్కసారిగా షాక్ కు గురైంది. తన మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు నిందితుడు. తన రెండో భార్య కూతురికి తెలియకుండా ఫోటోలు తీసి ల్యాప్ టాప్ లో పెట్టాడు.
తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది కూతురు. నిందితుడిని మొదట అరెస్ట్ చేసిన పోలీసులు కరోనా సోకడంతో మందలించారు. ఆ తర్వాత కరోనా తగ్గటంతో నిందితుడిని మళ్లీ అరెస్ట్ చేశారు నాచారం పోలీసులు. నిందితుడి పై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
fore more news