హైదరాబాద్, వెలుగు: బీజేపీ శాసన సభా పక్ష నేత ఎవరనేది రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బుధవారం మహారాష్ట్ర వెళ్లడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు. గురువారం అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరితో చర్చించి ఫ్లోర్ లీడర్ పై పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.
ఫ్లోర్ లీడర్ను రాష్ట్ర నాయకత్వం డిసైడ్ చేస్తది : రాజాసింగ్
- హైదరాబాద్
- December 22, 2023
లేటెస్ట్
- Aa Okkati Adakku Twitter Review: అల్లరి నరేష్ హిట్టు కొట్టాడా.. ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎలా ఉందంటే?
- ఓటమి భయంతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం : డీకే అరుణ
- కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు
- మతతత్వ బీజేపీ ఆటలు ఇక సాగవ్
- అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ
- కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- పకడ్బందీగా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్
- ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల షెడ్యూల్ ఇవ్వాలి
- సీఎం రాకతో కాంగ్రెస్లో జోష్
- నట్టడవిలో ఊట బావి!
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు