సంగారెడ్డిజిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆందోలు మండలం చౌటకూర్ హైవే వద్ద ఆటోను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీ కొట్టిన కంటైనర్.. నలుగురు మృతి
- తెలంగాణం
- March 14, 2021
లేటెస్ట్
- మే 7 దాకా కస్టడీ..కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన కోర్టు
- కరెంట్పోతే డయాలసిస్ బంద్!..డీజిల్ కు హాస్పిటల్లో పైసల్లేవ్..
- తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల మనవి
- అభివృద్ధి మాటున రియల్ దందా
- పండుగ రోజుల్లో, వేసవి కాలంలో .. అదనపు రైళ్లను నడపాలి
- నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్
- నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే
- కేశవానంద భారతి కేసు..న్యాయవ్యవస్థకు దిక్సూచి
- రేషన్ బియ్యం రీ సైకిల్ దందా
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..పాలమూరుకు జాతీయ హోదా : చల్లా వంశీచంద్రెడ్డి
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్