బీహార్ లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్.. పోలీసుల పైకి కాల్పులు జరిపారు. అలర్టైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఆపరేషన్లో బీహార్ పోలీసులతో పాలు సశస్త్ర సీమా బల్(SSB), స్పెషల్ టాస్క్ఫోర్స్(STF) బలగాలు పాల్గొన్నాయి. ఘటనా స్థలంలో మూడు లేటెస్ట్ వెపన్స్, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
బీహార్ కాల్పుల్లో నలుగురు మావోలు హతం
- దేశం
- July 10, 2020
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- ప్రజ్వల్పై రేప్ కేసు .. ఎక్కడున్నా రప్పిస్తాం : సీఎం సిద్ధరామయ్య
- భయపడకండి.. పారిపోకండి: రాహుల్ గాంధీపై మోదీ విమర్శ
- హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్రావు
- కేసీఆర్ గో బ్యాక్..పదేండ్ల పాలనలో జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఫైర్
- రాయ్బరేలీలో రాహుల్ ఓడిపోతరు : అమిత్ షా
- వచ్చేసారి సిరిసిల్ల పీడనూ వదిలిస్త : సీఎం రేవంత్ రెడ్డి
- కందిపప్పు రేటు పైపైకి..నెల రోజుల్లోనే కిలో రూ.150 నుంచి 180కి పెరిగింది
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త