ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు అధికారులు. అయితే ఇవాళ్టి(బుధవారం) నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను తెరవనున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తమ ట్విట్టర్లో తెలిపారు. జోషీమఠం దగ్గర బద్రీనాథ్ హైవేను మూసివేయడంతో.. ఇప్పుడే బద్రీనాథ్ యాత్రను ప్రారంభించడం లేదన్నారు. త్వరలోనే ఈ యాత్రను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ యాత్ర ప్రారంభం
- దేశం
- October 21, 2021
లేటెస్ట్
- జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు
- పిఠాపురంలో సాయిధరమ్ తేజ్పై దాడి..తప్పిన ప్రమాదం
- ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన కలెక్టర్
- తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధే : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఈవీఎం ర్యాండమైజేషన్లో పొరపాట్లు జరగవద్దు
- అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి
- బీసీలు ఎదిగితే ఓర్వలేని డీకే అరుణను ఓడించండి : చల్లా వంశీచంద్ రెడ్డి
- కామారెడ్డి – బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయిస్తా : మదన్మోహన్రావు
- నిప్పుతో గేమ్స్ ఆడుతున్న కాంగ్రెస్: రాజ్నాథ్ సింగ్
- కరెంట్ బిల్ ఎక్కువచ్చిందని వృద్ధ దంపతులపై దాడి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..