కౌడిపల్లి, వెలుగు:కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని వృద్ధ దంపతులపై చేయి చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో శనివారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన పి. బాలకృష్ణారావు, లక్ష్మీ బాయ్ దంపతులు కొన్నేళ్లుగా కౌడిపల్లిలోని ప్రతాప్రెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి ఇంటి యజమాని కరెంట్ ఎక్కువగా కాలుస్తున్నారని, బిల్లు ఎక్కువగా వస్తోందంటూ వృద్ధుడైన బాలకృష్ణ రావు పై చేయి చేసుకున్నాడని అతడి భార్య లక్ష్మీబాయ్ తెలిపారు. అంతేగాక తమను బూతులు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి బయట పడేస్తానంటూ ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు.
కరెంట్ బిల్ ఎక్కువచ్చిందని వృద్ధ దంపతులపై దాడి
- మెదక్
- May 6, 2024
లేటెస్ట్
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే
- త్వరలో పంచాయతీ అవార్డులు
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!