ఇవాళ జీహెచ్ఎంసీ రెండో ప్రత్యక్ష కౌన్సిల్ సమావేశం జరుగనుంది. కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన రెండో సమావేశం జరుగుతోంది. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి 150 మంది నగర కార్పొరేటర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 2022, 23 సంవత్సర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే కౌన్సిల్ లో చర్చించేందుకు ఒక్కో కార్పొరేటర్లు 3 ప్రశ్నల లిస్ట్ సమర్పించగా, వాటి నుంచి మేయర్ 22 ప్రశ్నలు సెలెక్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది. తమ డివిజన్ లో ఉన్న సమస్యలు, అప్పుల్లో జిహెచ్ఎంసి, బల్దియా పై ప్రభుత్వం చిన్న చూపు వంటి అంశాల పై చర్చించేందుకు సిద్ధమయ్యారు బిజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు.
ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
- హైదరాబాద్
- April 12, 2022
లేటెస్ట్
- RCB vs KKR: కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?