హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద దళితబంధు పథకం అమలుకు రూ.500 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇస్తామని కేసీఆర్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. హుజురాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ ఇటీవల వాసాలమర్రిలో దళిత బంధును అమలు చేశారు కేసీఆర్. అక్కడ 76 దళిత కుటుంబాలకు రూ.7.60లక్షలు రిలీజ్ చేశారు.
హుజురాబాద్ లో దళిత బంధుకు రూ.500 కోట్లు రిలీజ్
- తెలంగాణం
- August 9, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Nagarjuna First Look: నాగ్ కుబేర ఫస్ట్ లుక్ రిలీజ్..కంటైనర్ నిండ నోట్ల కట్టలతో కింగ్ ఏం చేస్తాడో
- గ్లాసు గుర్తుపై జనసేనకు మరో షాక్ ఇచ్చిన ఈసీ..
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- GST Collections: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?
- అవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి..
- పిల్లలు ఎందుకు భయపడతారో తెలుసా....
- తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా
- వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే