హుజురాబాద్ లో దళిత బంధుకు రూ.500 కోట్లు రిలీజ్

హుజురాబాద్ లో దళిత బంధుకు రూ.500 కోట్లు రిలీజ్

హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద  దళితబంధు పథకం అమలుకు  రూ.500 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.  కుటుంబానికి రూ.10లక్షల చొప్పున  ఇస్తామని కేసీఆర్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. హుజురాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ ఇటీవల వాసాలమర్రిలో దళిత బంధును అమలు చేశారు కేసీఆర్. అక్కడ 76 దళిత కుటుంబాలకు  రూ.7.60లక్షలు రిలీజ్ చేశారు.