
హైదరాబాద్
పేదలు సన్న బియ్యం స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
ములుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం (ఏప్రిల్ 2) ములుగు జిల్లాలోని గోవింద రావు పేట, మల్
Read Moreదేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు..ఇబ్బందుల్లో యూజర్లు
దేశ వ్యాప్తంగా మరోసారి డిజిటల్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. డౌన్ డెటెక్టర్ లోని డేటా ప్రకారం గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప
Read Moreఅమీన్ పూర్ ఘటనలో మరో ట్విస్ట్.. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపింది
అమీన్ పూర్ లో కన్నతల్లి ముగ్గురు పిల్లలను చంపిన కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. కన్నతల్లి రజిత పెరుగన్నంలో విషం కలపడం వల్లే ముగ్గురు పిల్ల
Read Moreచెట్లు పెరిగితే అడవి ఐతదా?.. హెచ్సీయూ ఇష్యూపై మంత్రి జూపల్లి
హైదరాబాద్: హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని.. 400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్
Read Moreఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పెంపు..ఎప్పటి వరకు అంటే.?
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పెంచింది. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 వరకు ప్రభు
Read Moreగచ్చిబౌలి భూముల్లో రేపటి (ఏప్రిల్ 3) వరకు పనులు ఆపండి: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వివాదస్పదంగా మారిన కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి (2025, ఏప్రిల్ 3) వరకు
Read Moreకంచె గచ్చిబౌలి భూములపై నివేదికివ్వండి..తెలంగాణకు కేంద్రం ఆదేశం
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆ 400 ఎకరాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఈ మేరకు తెలంగాణ అటవీ శాఖకు లేఖ ర
Read MoreWaqf Amendment Bill: వక్ఫ్ బిల్లుసవరణలు ఆమోదం పొందితే..5 కీలక మార్పులు
వక్ఫ్ సవరణ బిల్లు, 2024ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ( ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ వివాదాస్పద బిల్లు వక్ఫ్ చట
Read Moreబీటెక్ గానీ.. ఎంబీఏ గానీ చేశారా..? ఈ జాబ్స్ మీకోసమే.. స్టార్టింగ్ శాలరీ రూ. 50 వేలు !
హెచ్ఎస్సీసీలో మేనేజర్ ఖాళీలు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి హాస్పిటల్సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్లికే
Read Moreపార్లమెంటులో వక్ఫ్ బిల్లుపై చర్చ..యూపీలో భద్రత పెంపు..పోలీసులకు సెలవులు రద్దు
ఓ వైపు పార్లమెంటులో వక్ఫ్ బిల్లుపై చర్చ జరుతున్న క్రమంలో యూపీలో భద్రత పెంచారు. పోలీసు సిబ్బందిని హైఅలెర్ట్ లో ఉంచారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని
Read Moreబీసీ బిల్లుపై ధర్మ యుద్ధం.. మోడీ.. మిమ్మల్ని తెలంగాణ గల్లీలకు రప్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తిన వేదికగా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై గర్జించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన బీసీ పో
Read More42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే మోదీకి ఏంటి సమస్య..? ఢిల్లీ బీసీ పోరు గర్జనలో సీఎం రేవంత్
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే మోదీకి ఏంటి సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ
Read Moreబీసీలు దేశానికి వెన్నెముక.. రిజర్వేషన్లకోసం గట్టిగా కొట్లాడుదాం: విజయశాంతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు దేశానికి వెన్నెముకలాంటి వారు.. బీసీలకు న్యాయం జరగకపో
Read More