ఫిబ్రవరి 17 న ముగియనున్న నుమాయిష్ ఎగ్జిబిషన్

ఫిబ్రవరి 17 న ముగియనున్న నుమాయిష్ ఎగ్జిబిషన్

నాంపల్లి​లో కొనసాగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్​ నేటితో ముగియనుంది. వీకెండ్ ​కావడంతో ఆదివారం సందర్శకులు పోటెత్తారు. ప్రతి స్టాల్ ​దగ్గర రష్ ​కనిపించింది. ఈ నెల 15తో ఎగ్జిబిషన్ ​ముగియాల్సి ఉండగా, ఇటీవల అధికారులు 17 వరకు పొడిగించారు. ఆఖరి రోజు కావడంతో సోమవారం సందర్శకుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.