టీ-20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు చేరింది ఉమెన్స్ ఇండియా. ఇవాళ భారత్- ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ సెమీస్ జరగనుంది. అయితే రాత్రి నుంచి వర్షం పడటంతో మ్యాచ్ ను రద్దు చేసింది ICC. దీంతో వాల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని టీమిండియా డైరెక్ట్ గా ఫైనల్స్ కు చేరింది. సెమీస్-1లో టప్ గా ఉంటుందనుకున్న భారత్ కు అదృష్టం వర్షం రూపంలో రావడంతో.. ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరిన ఇండియా చరిత్ర సృష్టించింది.
☔ MATCH ABANDONED ☔
For the first time in their history, India have qualified for the Women's #T20WorldCup final ?? pic.twitter.com/88DHzqTbnK
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020