కోటి 50లక్షలతో జూపార్క్ లో వసతులు

కోటి 50లక్షలతో జూపార్క్ లో వసతులు

హైదరాబాద్ జూపార్క్ లో కోటి 50లక్షల వ్యయంతో వసతులు కల్పించామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జూపార్క్ కు ఐఎస్ఒ గుర్తింపు రావటం సంతోషంగా ఉందన్నారు. కరోనా కారణంగా జూ మెయింటెనెన్స్ లో కొంచెం ఇబ్బంది వచ్చినా.. ఇప్పుడు పూర్తిగా రినోవేట్ చేయించామన్నారు. మీరాలం చెరువు ఇబ్బందులు, జూలోకి నీళ్లు రావటం కారణంగా జంతువులకు హాని కలగకుండా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు ఇంద్రకరణ్ రెడ్డి. 

 

మరిన్ని వార్తల కోసం...

జిల్లా కోర్టులో బాంబు పేలుడు