హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్లో ఉన్న ఒకేషనల్ గ్రూప్ స్టూడెంట్లకు ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 3 నుంచి 7 దాకా జరుగుతాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 49వేల మంది ఒకేషనల్ గ్రూప్ స్టూడెంట్లు ఉన్నారు. ప్రస్తుతం సెకండియర్లో ఉన్న వీళ్లకు కరోనా కారణంగా ఫస్టియర్లో ప్రాక్టికల్స్ జరపలేదు. ఇప్పటికే అన్ని గ్రూప్లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించిన ఇంటర్ బోర్డు ఈ నెల 2న ఫలితాలను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేయగా, ఒకేషనల్ ప్రాక్టికల్స్ పెట్టిన తర్వాతే రిజల్ట్ ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. ఒకేషనల్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ పెట్టకుండా, పూర్తి మార్కులు వేయాలని బోర్డు అధికారులు భావించినా, సర్కారు పెద్దలు అందుకు అంగీకరించలేదు. దీంతో బోర్డు అధికారులు ప్రాక్టికల్స్ నిర్వహణకు రెడీ అయ్యారు.
ఈనెల 3 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ ప్రాక్టికల్స్
- తెలంగాణం
- December 1, 2021
లేటెస్ట్
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
- హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్లో 44.2 డిగ్రీలు
- ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు
- బీజేపీ చేసిన అభివృద్ధి ఏదీ?
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..