విదేశం
మనుషులు తాగే బీరురా అది : ఫ్యాక్టరీలో బీరు కంటైనర్ లో చుచ్చూ పోసిన పనోడు
ఎంజాయిమెంట్ కోసమని బీరు చుక్కేస్తున్నారా.. బాధను మర్చిపోయేందుకు బీరు బాటిల్ ఖాళీ చేస్తున్నారా.. వీకెండ్ పార్టీల్లో బీరు ఆర్డరిస్తున్నారా.. అంతెందుకు బ
Read Moreనాకేంకాలేదు.. నేను బాగానే ఉన్నా.. పుకార్లను నమ్మొద్దు..
ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వెలుగులోకి వస్తున్నాయి. .. తాజాగా
Read Moreబంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం . ..... ఉత్తర వాయవ్య దిశగా బంగ్లాదేశ్ తీరం వైపు పయనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్
Read Moreబంగ్లాదేశ్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి : 20 మంది మృతి, 100 మందికి గాయాలు
బంగ్లాదేశ్ దేశంలో ఘోర రైలు ప్రమాదం. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది చనిపోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన 2023, అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం జర
Read Moreఇజ్రాయెల్ తప్పిదం.. ఈజిప్ట్ మిలిటరీ పోస్ట్ ధ్వంసం
ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరామం లేకుండా దాడులు చేస్తున్నాయి. అయితే ఆ దేశం ప్రయోగించిన ఓ రాకెట్ లాంఛర్ దారితప్పి ఈజిప్ట్ మిలిటరీ పోస్ట్ పై ప
Read Moreగాజాపై మరోదాడి.. 30 మంది పాలస్తీనియన్లు మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గాజాలోని ఓ నివాస భవనంపై దాడులు నిర్వహంచగా.. ఈ ఘటనలో దాదాపు 30 మంది పాలస్తీనియన్లు మరణించారు.
Read Moreఆమె చేసిన నేరమేంటీ..? : సద్దాం హుస్సేన్ కుమార్తెకు ఏడేళ్ల జైలు
ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కుమార్తె రఘద్ హుస్సేన్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఏఎఫ్ పీ నివేదిక ప్రకారం, తన తండ్రి రాజకీయ పార్టీ అయిన బాత్ పార్టీని ప్
Read Moreఫలించిన 30ఏళ్ల తల్లి కళ.. కొడుకు కోసం జీవితాన్నే త్యాగం చేసింది
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య, జీవితాన్ని అందించడానికి ఎంతో కృషి చేస్తారు. కొన్నిసార్లు వారు తమ పిల్లలకు సంతోషకరమైన, శాంతియుత వాతావరణాన్ని అంది
Read Moreఈ యుద్ధంలో అందరూ బాధితులే: సౌదీ ప్రిన్స్
వాషింగ్టన్: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంలో హీరో లు ఎవరూ లేరని, బాధితులు మాత్రమే మిగిలారని సౌదీ అరేబియా ప్రిన్స్, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టర్కీ అల్ ఫై
Read Moreనేపాల్లో భూకంపం.. దాదాపు 100 ఇండ్లు డ్యామేజీ
కాఠ్మాండు: నేపాల్ రాజధాని కాఠ్మాండులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.1 పాయింట్లుగా నమోదైంది. అరగంటలో నాలుగుసార్లు భూమి కంపించడంతో జనం
Read Moreఫిలిప్పీన్స్ సరుకు రవాణా నౌకను ఢీకొట్టిన చైనా కోస్ట్గార్డ్ షిప్
మనీలా : ఫిలిప్పీన్స్తో చైనా మరోసారి గిల్లికజ్జాలు పెట్టుకుంది. తాజాగా ఫిలిప్పీన్స్కు చెందిన ఓ సరుకుల రవాణా నౌకను చైనా కోస్ట్ గార్డ్&
Read Moreఖాట్మాండ్లో భూకంపం.. రిక్టార్ స్కేల్పై 6.1 తీవ్రత
నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఆదివారం (అక్టోబర్ 22న) ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 6.1 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధ
Read More3 చైనా కంపెనీలపై అమెరికా బ్యాన్
వాషింగ్టన్: పాకిస్తాన్కు బాలిస్టిక్ మిసైల్ తయారీకి పరికరాలు అందజేస్తున్న మూడు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం విధించింది. అంతర్జాతీయ అణ్వస్త్రవ్యాప్త
Read More












