హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి కొంత టైం మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దీంతో ఆ మార్గంలో రైళ్లు ముందుకు కదల్లేదు. అసెంబ్లీ-అమీర్పేట మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో 30 నిమిషాలపాటు అధికారులు మెట్రో సేవలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే అమీర్పేట్ వైపు వెళ్లే మెట్రో రైలును అసెంబ్లీ స్టేషన్ దగ్గర నిలిపివేశారు.
ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో సేవలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోవడంపై ప్రయాణికులు మెట్రో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెట్రో రైలు సేవలకు అంతరాయం: ఇబ్బందుల్లో ప్రయాణికులు
- హైదరాబాద్
- January 6, 2021
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు