హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని.. అలాగని ఏ భాషనూ ఎవరిపైనా రుద్దాల్సిన అవసరం లేదని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఏ భాషనైనా వ్యతిరేకించడం సరికాదని అన్నారు. వివిధ భాషలు, వివిధ ఆచారాలున్నా భారతదేశమంతా ఒక్కటేనని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టతని తెలిపారు. హిందీ దివస్ సందర్భంగా మధుబన్ విద్యాసంబంధ ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఎవరి మాతృభాషను వారు నేర్చుకుంటూనే… మరో భారతీయ భాషను కూడా నేర్చుకోవాలని సూచించారు.
హిందీని వ్యతిరేకించడం సరైంది కాదు : వెంకయ్య
- దేశం
- September 15, 2020
లేటెస్ట్
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం
- త్వరలో పంచాయతీ అవార్డులు
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
- అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు
- సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు
- మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్
- ఎప్సెట్లో పూలే గురుకుల విద్యార్థుల హవా
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!