కరీంనగర్
సర్పంచులు తిరుగుబాటు చేయాలె : ఎంపీ అర్వింద్
జగిత్యాల, వెలుగు : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్పై సర్పంచులు తిరుగుబాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా రాయికల
Read Moreగొల్లపల్లి ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చ
Read Moreబీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి 100 మంది బీజేపీలో చేరారు:ఎంపీ అర్వింద్
జగిత్యాల జిల్లాలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సర్పంచుల నుంచి కార్యకర్తల వరకు కమలం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి
Read Moreప్రభుత్వ భూములు కాపాడాలంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా : తంగళ్లపల్లి మండల కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో బీజేపీ ఎంపీటీసీలు ఆందోళనకు దిగారు. రామాలయం భూములను కబ్జా చ
Read Moreగర్భిణీ,చంకలో చిన్న పాప అయిన పోలీస్ వినలేదు
జగిత్యాల పట్టణంలో రాత్రి ఓ పాపకు ఆరోగ్యం బాగాలేదని బైక్ పై ఆసుపత్రికి తీసుకువెళ్తున్న దంపతులను వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు నిలిపివేశారు. గర్భిణీ, చ
Read Moreభూ సమస్యను పరిష్కరించాలంటూ సెల్ టవర్ ఎక్కిన మహిళ
జగిత్యాల జిల్లా : తమ భూ సమస్యను పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
సుస్తీ నయం చేయడానికే బస్తీ దవాఖానాలు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కోరుట్ల, మ
Read Moreసిరిసిల్ల మెడికల్ కాలేజీ కోసం రూ.6.80 కోట్లు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కరీంనగర్, వెలుగు: కొత్తపల్లి పట్టణ శివారులోని సీడ్స్ గోదాంలో ఏర్పాటు చేయబోతున్న కరీంనగర్ గవర్నమెంట
Read Moreఏమనుకుంటున్నవ్..ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ను : ఎమ్మెల్యే అనుచరుడి వార్నింగ్
జిల్లాకే టైగర్ను..ఎంపీటీసీకి ఎమ్మెల్యే అనుచరుడి వార్నింగ్ పెద్దపల్లి, వెలుగు: ‘అరేయ్ ఏమనుకుంటున్నవ్.. ఎమ్మెల్యే రైట్హ్యాండ్ను..లారీ కిం
Read Moreఅఫీషియల్ ప్రోగ్రామా ? పార్టీ మీటింగా?
అధికారికమన్న మంత్రి హరీశ్రావు పార్టీ మీటింగ్ అన్న కలెక్టర్ స్టేజీపై ఎమ్మెల్యే కొడు
Read Moreరాజీనామా చేయాలంటూ చొప్పదండి ఎమ్మెల్యేకు ఫోన్ కాల్
రాజీనామా చేస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ ఈ మధ్య సామాన్య పౌరులు ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తాజాగా చొప్పదండి
Read Moreరాజన్న జోన్ కొత్త డీఐజీగా కె.రమేష్ నాయుడు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న జోన్ కొత్త డీఐజీగా కె.రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
Read Moreరిక్రూట్మెంట్ల జాతర జరుగుతోంది : హరీష్ రావు
ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు 
Read More












