కరీంనగర్

సాహితీ లోకానికి తీరని లోటు : కవి రావుల రాజేశం

రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి బుధవారం కరీంనగర్ జిల్లాలో మృతి చెందడం సాహితీప్రియుల్లో  విషాదం నెలకొన్నది. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించ

Read More

గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన వార్డ్​మెంబర్​పై ఎమ్మెల్యే గుస్సా

గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన వార్డ్​మెంబర్​పై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ గుస్సా స్టేషన్​కు తీసుకెళ్లి కూర్చోబెట్టిన పోలీసులు  ఎమ్మెల్య

Read More

ఎమ్మెల్యేను నిలదీసిన వార్డు మెంబర్ అరెస్ట్

అభివృద్ధిపై పనులపై ప్రశ్నించినందుకు ఓ వార్డ్ మెంబర్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమం మధ్యలో  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్

Read More

రోడ్డు బాగు చేయాలని భర్తతో కలిసి కాంగ్రెస్ నేత ధర్నా

రోడ్డు గుంతలమయం అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. ఓ మహిళా కాంగ్రెస్ నేత తన భర్తతో కలిసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించారు.

Read More

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: సీపీఐ

గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని.. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ

Read More

డ్రైవర్ లేకుండానే ఆటో చక్కర్లు..

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.  బైక్ ను

Read More

భాష్యం విజయసారథి ఇక లేరు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత భాష్యం విజయ సారథి(86)  మంగళవార అర్ధ

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రైవేటు దీటుగా సర్కార్ బడులు  మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే విద్యాసాగర

Read More

ముందుకెళ్లని సిరిసిల్ల కొత్త చెరువు సుందరీకరణ పనులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు :  సిరిసిల్ల బ్యూటిఫికేషన్ లో భాగంగా చేపట్టిన కొత్త చెరువు సుందరీకరణ పనులు ఎనిమిదేండ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. సిరిసిల

Read More

కిడ్నీలు పాడై..చావు బతుకుల మధ్య..పేద యువతి

పెద్దపల్లి, వెలుగు: రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఓ నిరుపేద యువతి.. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక.. మెడిసిన్​పైనే

Read More

కాళ్లతో 700కు పైగా కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు

అంగవైకల్యాన్ని ఎదురించి, తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచిన కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండే

Read More

పద్మ శ్రీ భాష్యం విజయసారథి మృతికి కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: మహాకవి, సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ కు చెందిన పద్మశ్రీ  శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

Read More

నిధులు మళ్లించిన సెక్రటరీ.. వార్డు మెంబర్స్ ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ సెక్రటరీ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని సర్పంచ్, వార్డు సభ్యులు ఆంద

Read More