ఖమ్మం
అశ్వాపురంలో అడిషనల్ కలెక్టర్ పర్యటన
అశ్వాపురం, వెలుగు : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ గురువారం అశ్వాపురం మండలంలో పర్యటించారు. ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న మురుగు గుంతలను పరిశ
Read More10 శాతం డిస్కౌంట్ తో అద్దెకు ఆర్టీసీ బస్సులు : యూ.రాజ్యలక్ష్మి
సత్తుపల్లి, వెలుగు : డిపాజిట్ లేకుండానే 10 శాతం డిస్కౌంట్ తో అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మి తెలిప
Read Moreభూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను
Read Moreగొర్రెను కాపాడేందుకు వెళ్లి కాల్వలో పడి యజమాని మృతి
ములకలపల్లి, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఒడ్డు రామవరం పరిధిలో మేతమేస్తున్న గొర్రె కాలు జారి సీతారామ ప్రాజెక్టు కాల్వలో పడగా..దానిని రక్షి
Read Moreనేషనల్ హైవేలకు ఇరువైపులా సర్వీసు రోడ్లు
ప్రతిపాదనలు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం ఖమ్మం, వెలుగు : ఖమ్మం-–విజయవాడ, నాగపూర్-–అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవ
Read Moreఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలి : గౌతమ్
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఆఫీసర్ల సమన్వయంతో పని చేయాలని, అప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతామని జిల్లా ప్రత్యేక అధికారి గౌతమ్ అన్నారు. కొ
Read Moreసీఎం చేతుల మీదుగా ఆగస్ట్ 15న సీతారామ ప్రాజెక్ట్ ఓపెనింగ్
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ప్రారంభించనున్నట్టు ఇరిగే
Read Moreపోలీసులమంటూ స్టూడెంట్స్పై దాడి... నలుగురు అరెస్ట్
చుంచుపల్లి, వెలుగు : పోలీసులమంటూ బెదిరించి స్టూడెంట్లపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్&zwn
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగని వాన
రెండ్రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముసురు పొంగిపొర్లుతున్న వాగులు.. నిండుతున్న చెరువులు నీట మునిగిన పంటలు.. రాకపోకలకు అంతరాయం
Read Moreభద్రాద్రిని వణికించిన వాన : మునిగిన రామాలయం, కాలనీలు
రెండు గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం కుంగిన కుసుమహరినాథ బాబా టెంపుల్ గుట్ట కింద ఇండ్లను ఖాళీ చేయించిన అధికారులు భద్ర
Read Moreకిన్నెరసాని 4 గేట్లు ఎత్తివేత
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 407అడుగుల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నీట
Read Moreఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి : ఐటీడీఏ పీవో రాహుల్
బూర్గంపహాడ్, వెలుగు : గిరిజన రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన
Read Moreఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వాన
ఖమ్మం జిల్లాలో మంగళవారం వాన దంచికొట్టింది. తల్లాడ మండలంలో బిల్లుపాడు వద్ద బ్రిడ్జి పై నుంచి వరదనీరు ప్రవహించడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు
Read More












