ఖమ్మం
సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్
సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా నర్ర అరుణ్ కుమార్ ను ప్రింట్ అండ్ ఎ
Read Moreమణుగూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ
మణుగూరు, వెలుగు : పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గురువారం మణుగూరులో ఆయన విగ్రహాన్ని పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు
Read Moreవ్యాధులు ప్రబలకుండా చూడాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నార
Read Moreఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి: తమ్మినేని
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా ఇద్దరు సీఎంలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం
Read Moreగవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్ల రిపేర్లకు పైసల్లేవ్!
భద్రాద్రికొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో మందుల కొరత సరైన వైద్యం అందక ఇబ్బందుల్లో పేషెంట్లు పేరుకుపోయిన బకాయిలతో ఆఫీసర్ల అవస్థల
Read Moreడీసీహెచ్ఎస్ ఇన్చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ గౌడ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్)ఇన్చార్జ్ గా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వ
Read Moreక్వాలిటీ ఫుడ్ అందించకపోతే చర్యలు : ఐటీడీఏ పీవో రాహుల్
ములకలపల్లి, వెలుగు : గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించకపోతే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రాహ
Read Moreఅశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో CI తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది.
Read Moreవన మహోత్సవాన్ని ప్రారంభించింది కాంగ్రెస్సే : మంత్రి కొండా సురేఖ
సత్తుపల్లి/పెనుబల్లి, వెలుగు : వన మహోత్సవ కార్యక్రమాన్ని 1950లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి కే.ఎం మున్షీ నాంద
Read Moreతలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. పట్టణంలోని సుభాష్నగర్ కాలనీకి చెంది
Read Moreఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు ఊళ్లను తెలంగాణలో కలపాలని గ్రామస్తుల డిమాండ్
ఆంధ్రాలో విలీనమైన వాటిని తెలంగాణలో కలపాలని డిమాండ్ పలుమార్లు ఆ గ్రామాల ప్రజల ఆందోళనలు, అధికారులకు వినతులు 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
Read Moreఆర్టీసీ బస్సులో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..
ముదిగొండ ప్రధాన సెంటర్లో కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయబ్రాంతులైన ప్రయాణికులు అరుపులతో పరుగు పెట్టారు. క
Read Moreటార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి
ప్రజలను భాగస్వామ్యంతో చెట్లను నాటాలె అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖమ్మం : టార్గెట్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచేలా
Read More












