ఖమ్మం

పగులుతున్న పైపులు ఆగుతున్న వాటర్​ సప్లై.. కొత్తగూడెంలో నీళ్ల గోస

రెండు నెలల ముందే హెచ్చరించిన కలెక్టర్ ఆఫీసర్ల నిర్లక్ష్యానికి తోడు పాలకుల పర్యవేక్షణ కరువు పట్టణ వాసులకు తప్పని తిప్పలు నల్లాలకు చేరని మిషన్​

Read More

పామాయిల్ తోటకు నిప్పు పెట్టిన దుండగులు..కుట్ర కోణం దాగుందా..? 

ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి రెవెన్యూ పరిధిలోని పామాయిల్ తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. దీంతో చాలా పామాయిల్ చెట్లు మంటల్లో కాలిపోయాయ

Read More

నీటి ఎద్దడిపై ఖాళీ బిందెలతో నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలో నీటి ఎద్దడిని నివారించాలని డిమాండ్​ చేస్తూ  మహిళలు బుధవారం పోస్టాఫీస్ సెంటర్ లోని అంబేద్కర్​ విగ్రహం ఎదుట

Read More

దశాబ్ది ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ.. అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

భద్రాచలం,వెలుగు: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం వైద్య,ఆరోగ్యశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్

Read More

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు.. నిరసనల మధ్యే పబ్లిక్​ హియరింగ్

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు:  సీతమ్మ సాగర్  ప్రాజెక్టు పబ్లిక్​ హియరింగ్​ నిర్వాసితులు, ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళంగా ముగి

Read More

V6, వెలుగుపై బ్యాన్.. కేసీఆర్ ది సిగ్గుమాలిన చర్య : పొంగులేటి

ఖమ్మం : V6 న్యూస్ చానెల్, వెలుగు దిన పత్రికను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానివ్వకుండా నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని తమిళనాడు బీజేపీ

Read More

తుఫాన్ కారణంగానే ఖమ్మం సభ వాయిదా.. అమిత్ షా టూర్ రద్దు : బండి సంజయ్ 

జూన్ 15వ తేదీన ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. తుఫాన్ కారణంగా గుజరాత్, మహారాష్ట్రలో భారీ ఎ

Read More

నలుగురు మావోయిస్టు మిలీషియా మెంబర్ల అరెస్ట్

మణుగూరు, వెలుగు:  నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్లను అరెస్టు చేసి,  వారి నుంచి జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు  భద్ర

Read More

కమ్యూనిస్టుల ఖిల్లాపై కాషాయం ఫోకస్​..క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా..

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ నజర్ పెట్టింది. ఏళ్లుగా కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న చోట, పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఖమ్మం ఖిల్లా మీద

Read More

ఆశలన్నీ అమిత్​షా పైనే...ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల వ్యథ

భద్రాచలం,వెలుగు:  రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనమైన కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయత

Read More

సౌలత్​లు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకుంటుందని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని బీజేపీ లీడర్లు ఆరోపించారు.

Read More

ముసురు పట్టకముందే మూలుగుతున్న మన్యం

 వాతావరణ పరిస్థితులే కారణమంటున్న డాక్టర్లు  రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు  కరువైన వైద్య శిబిరాలు  వైద్యాధికారులు స్పంది

Read More

గిరిజనేతరులను ఎస్టీల్లో చేర్చొద్దు

తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలను వెనక్కి తీసుకోవాలి భద్రాద్రిలో 'జై ఆదివాసీ' పేరిట భారీ ర్యాలీ భద్రాచలం, వెలుగు : గిరిజనేతరులన

Read More