లేటెస్ట్
Rain alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. రెండు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుందని వాతావరణ
Read Moreరైతులపై బీఆర్ఎస్ది కపట ప్రేమ : ముజాఫర్ ఆలీఖాన్
జన్నారం, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ జన్నారం మండల ప్రెసిడెంట్
Read Moreకుల బహిష్కరణ చేసిన 8 మందికి జైలు.. ఆదిలాబాద్ స్పెషల్ కోర్టు తీర్పు
ఆసిఫాబాద్, వెలుగు: కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో కుల బహిష్కరణ చేసిన 8 మంది కుల పెద్దలకు నెల రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ స్పెషల
Read Moreజమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: తుపాకుల మోతతో మరోసారి జమ్మూ కాశ్మీర్ మరోసారి దద్దరిల్లింది. 2024, డిసెంబర్ 19వ తేదీ తెల్లవారుజూమున కాశ్మీర్లోని కుల్గాంలో జిల్లాలో భారీ
Read Moreకవ్వాల్ టైగర్ జోన్లో ఫారెస్ట్ మార్చ్
జిల్లాలోనే మొదటిసారి స్మగ్లింగ్ కట్టడికి అధికారుల యత్నం జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో విలువైన ట
Read Moreసికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం.. క్షణాల్లోనే ఐదు షాపులకు మంటలు
హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం (డిసెంబర్ 19) తెల్లవారుజూమున సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని పూజ సామాగ్రి దుకాణాల్లో ఒక్కస
Read Moreతెలంగాణ భూ భారతి బిల్లు .. ప్రధాన అంశాలు
నాలుగేండ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యలు, వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ‘ధరణి– ఆర్ఓఆర్ 2020&r
Read Moreఇండియన్ ఇమిగ్రేషన్పై ట్రంప్ మార్క్
చాలామంది భారతీయులు డొనాల్డ్ ట్రంప్&z
Read Moreతప్పుడు సమాధానాలు ఇస్తున్నరు
అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రులు తప్పుడు సమాధానాలు ఇస్తున్నారు. మూసీ కోసం &nb
Read Moreసిద్స్ ఫార్మ్స్ ఏ2 గేదె పాలు
హైదరాబాద్, వెలుగు : డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తాజా ఏ2 గేదె పాలను విడుదల చేసింది. ఇవి లీటరు ప్యాకులో దొరుకుతాయి. ధర రూ.120 ఉంటుందని కంపెనీ తెల
Read Moreత్వరలో 5జీ సేవలు..ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
హైదరాబాద్, వెలుగు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని వొడాఫోన్ఐడియా (వీఐ) ప్రకటించింది. ఇ
Read Moreత్వరలో ఏఐసీసీ భారత్ పర్వ్ సమిట్ .. ఏర్పాట్లపై దీపాదాస్ మున్షీ, మహేశ్ గౌడ్, మంత్రులు చర్చ
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ ఆధ్వర్యంలో త్వరలో భారత్ పర్వ్ పేరుతో ఇంటర్నేషనల్ సమిట్ నిర్వహించే ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సమావేశాన్ని హైదరాబాద
Read More












