లేటెస్ట్

ప్రజావాణి అర్జీలు 46 శాతం పెండింగ్​

ప్రజావాణి అర్జీలు 46 శాతం పెండింగ్​ ఈ ఏడాదిలో  పరిష్కారం కాని దరఖాస్తులు 1,520 కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే  ప్రజావాణిలో బాధితుల

Read More

డిసెంబర్ 17న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పర్యటించను న్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన

Read More

అటవీ మార్గంలో శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

శబరిమల: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌‌ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) శుభవార్త చెప్పింది. పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల్లో కాలి

Read More

నెహ్రూ లేఖలు తిరిగివ్వండి.. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రుల మ్యూజియం లేఖ

అహ్మదాబాద్: మాజీ ప్రధాన మంత్రి జవహర్​లాల్ నెహ్రూకు సంబంధించిన లెటర్లు, కీలక డాక్యుమెంట్లు వెంటనే తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్ర

Read More

యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు స్టార్ట్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రధానాలయ

Read More

కుల సంఘాలకు మీ సొంత జాగలు ఇచ్చారా?

మండలిలో బీఆర్ఎస్ సభ్యులపై పొన్నం ప్రభాకర్ ఫైర్ బిల్డింగ్స్ నిర్మాణానికి 95 కోట్లు కేటాయించి 10 కోట్లే ఇచ్చారు బీసీ డిక్లరేషన్​లో చెప్పినట్టు రి

Read More

2025 మేలో జూనికార్న్స్ స్టార్టప్ ఫెస్టివల్​

హైదరాబాద్, వెలుగు :  ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్ ) 2025 మే 28 నుంచి 30 వరకు అమెరికా నగరం డాలస్​లో ఐఎస్ఎఫ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్  మొ

Read More

రైతుల కోసం క్రెడిట్​ గ్యారెంటీ పథకం

న్యూఢిల్లీ: రైతులు సులువుగా అప్పులు ఇవ్వడానికి కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం రూ.వెయ్యి కోట్ల  రుణ హామీ పథకాన్ని ప్రారంభించారు. ఎలక్ట్

Read More

దేశ ప్రజలకు మోదీ సారీ చెప్పాలి: మల్లికార్జున ఖర్గే డిమాండ్

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించాలంటూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున

Read More

కేసీఆర్​కు మళ్లీ అధికారంలోకి  వస్తామనే నమ్మకం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

30 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అసెంబ్లీకి ఎందుకు రావట్లే?: మంత్రి వెంకట్​రెడ్డి కేటీఆర్, హరీశ్​రావుకు హుందాతనం లేదు బీఆర్ఎస్​ చెప్తున్న సర్పంచ్ పెండ

Read More

రంగారెడ్డి జిల్లా భూ కేటాయింపుల వెనుక మనీలాండరింగ్!

ఐఏఎస్‌‌ అమోయ్‌‌కుమార్‌‌ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ భారీ రియల్‌‌ ఎస్టేట్‌‌ ప్రాజెక్టుల్లో వ

Read More

జార్జియాలోని రెస్టారెంట్​లో 12 మంది మృతి

టిబిలిసి: జార్జియా దేశంలోని ఇండియన్​రెస్టారెంట్‎లో 12 మంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సెకండ్​ ఫ్లోర్​లోని స్లీపింగ్​ ఏరియాలో పడుకున్న వారంద

Read More

తరుణ్ కుమార్ మెహతాకు గోరత్న అవార్డు

అతిథిగా పాల్గొని అందజేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బషీర్ బాగ్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా గో సేవ చేస్తున్న సామాజిక వేత్త తరుణ్ కుమార్ మెహతాకు

Read More