లేటెస్ట్
టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ జిల్లా కొత్త కమిటీల ఎన్నిక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్(టీజీటీఏ)జిల్లా కొత్త కమిటీ శుక్రవారం ఎన్నికైంది. కొత్తగూడెంలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగ
Read Moreఆధ్యాత్మికం: చిన్నప్పుడే... గీత బోధిస్తే ఆత్మహత్యలుండవు..
ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయన్ని జనాలు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చిన్న సమస్యను కూడా తట్టుకోలేక జీవితాన్ని బలవంతంగా ముగిస్తున్నారు. అయి
Read Moreకల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి : ఎమ్మెల్యే సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, వెలుగు: కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Moreఐదేండ్లలో సాగునీటి రంగంలో మార్పు చూస్తారు : ఉత్తమ్కుమార్రెడ్డి
ఉమ్మడి జిల్లాలో కొత్త ఆయకట్టు వస్తుంది కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఐదేండ్లలో ఇరిగేషన్ పరంగా మార్పు చూస్తారని,
Read Moreఖమ్మం ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం ఎంఎల్ఎస్(మండల లెవల్ స్టాక్) పాయింట్ ను హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్ మెంట్ ఓఎస్డీ అంజయ్య, ఎమ్మార్వో పాషా,
Read Moreతిరుమంగై ఆళ్వార్ జన్మనక్షత్రం వేళ అభిషేకం
భద్రాచలం, వెలుగు : తిరుమంగై ఆళ్వార్ జన్మనక్షత్రం వేళ శుక్రవారం భద్రాచలం రామాలయంలో ఆయనకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. చుట్టు ఆలయంలోని తిరుమంగై ఆళ
Read Moreజర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సమస్యకు త్వరలో పరిష్కారం : నగునూరి శేఖర్
టీయూడబ్ల్యూజే నేత నగునూరి శేఖర్ ఆసిఫాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని&nb
Read Moreగ్రూపు 2 సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు : సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటలోని 37 గ్రూప్2 సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. శుక్రవారం ఆమె సీపీ ఆఫీస్లో బ
Read Moreఅక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
ఆసిఫాబాద్ , వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి : వీపీ గౌతమ్
హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ సంగారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైర
Read Moreగంజాయి రవాణాదారులపై కఠిన చర్యలు : ఎస్పీ రూపేశ్
జహీరాబాద్, వెలుగు : గంజాయి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. శుక్రవారం  
Read Moreకొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో శుక్రవారం అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. 73 రోజుల హుండీ ఆదాయం రూ.8
Read Moreవిద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : డీఈఓ యాదయ్య
డీఈఓ యాదయ్య దండేపల్లి, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య అన్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫు
Read More












