లేటెస్ట్
థాయిలాండ్, మలేసియాలో వరదలు.. 12 మంది మృతి
బ్యాంకాక్: దక్షిణ థాయిలాండ్, ఉత్తర మలేసియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు దేశాలు దశాబ్దాలలోనే అత్యంత దారుణమైన వరదలను ఎదుర్కొన్నాయి.
Read Moreప్రభాస్ రాజాసాబ్ లేటెస్ట్ అప్ డేట్.. షూటింగ్ కంప్లీట్!
వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తోంది మాళవిక మోహనన్. సౌత్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆమె  
Read Moreపోలీసుల భయంతో మావోయిస్టుల్లోకి..25 ఏండ్లుగా ఇంటి ముఖం చూడని మల్లయ్య
ఏటూరునాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన మల్లయ్యది పెద్దపల్లి జిల్లా రాణాపూర్ గోదావరిఖని, వెలుగు : మిలిటెంట్
Read Moreగచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ.. పట్టుబడ్ట కొరియోగ్రాఫర్ కన్హా మహంతి
నిందితుల్లో కొరియోగ్రాఫర్, ఇద్దరు మహిళలు రూ.4.18 లక్షల విలువైనసరుకు స్వాధీనం గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరు
Read Moreదానాపూర్లో మేకలపై పులి దాడి
ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ మండలంలోని దానాపూర్ సమీపంలో ఓ మేకల మందపై ఆదివారం పులి దాడి చేసింది. పులిరాకను గమనించిన కాపరి గ్రా
Read Moreఒడిశా నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయి
ఒడిశా నుంచి సిటీకి సరఫరా రూ.18 లక్షల విలువైన 57 కిలోల గంజాయి స్వాధీనం గచ్చిబౌలి, వెలుగు: కారు డోర్లలో ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాట
Read Moreఏఎన్నార్ నటించిన శ్రీ సీతారామ జననం మూవీకి 80 ఏళ్లు
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘శ్రీ సీతా రామజననం’ 80 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో అత్యంత పిన్
Read Moreభారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ సేల్స్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం ఈ ఏడాది నవంబర్లో పుంజుకుంది. పండుగ
Read Moreట్రాఫిక్ను చక్కదిద్దిన మంత్రి
ముషీరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఓ కారు అదుపుతప్పి ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్
Read Moreవిద్యార్థులు ఇష్టంగా చదవాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్, వెలుగు: చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆది
Read Moreజనాభా తగ్గుతోంది.. కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి: మోహన్ భగవత్
నాగ్పూర్: ప్రతీ కుటుంబమూ సమాజంలో భాగమేనని, సమాజంలో ప్రతీ కుటుంబమూ కీలకమేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్అన్నారు. జనాభా ప
Read Moreరైతులు, ఫైనాన్షియర్లకు కుచ్చు టోపీ.. ఇందూర్ గంజ్వ్యాపారి రూ.15 కోట్లు ఎగవేత
నిజామాబాద్, వెలుగు: ఇందూర్మార్కెట్కమిటీ గంజ్లో పేరొందిన కమీషన్ఏజెంట్బోర్డు తిప్పేశాడు. రైతులు, ఫైనాన్షియర్లకు సుమారు రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉ
Read Moreఈశ్వరీబాయి సేవలు చరిత్రలో నిలిచిపోతాయి
నేటి యువత, మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రులు రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి 106వ జయంతి వేడుకలు బషీర్ బాగ్, వెలుగు: జెట్టి ఈశ్వరీబాయి సేవ
Read More












