లేటెస్ట్
సయ్యద్ మోదీ టోర్నీలో దుమ్మురేపిన భారత్.. టైటిల్ నిరీక్షణకు తెరదించిన సింధు, లక్ష్య సేన్
లక్నో: రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు తెరదించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 టోర్నీ టైటిల్ విజేతగా సింధు నిలిచి
Read Moreఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఇబ్రహీంపట్నం పీఎస్లో ఫిర్యాదు
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం
Read Moreడిసెంబర్ 2న అంతా తెలిసిపోతుంది: ఎట్టకేలకు నోరు విప్పిన ఏక్ నాథ్ షిండే
ముంబై: సీఎం పదవి దక్కకపోవడం, కోరినా మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే అలకబూనారని.. దీంతోనే ఉన్నఫలంగా
Read Moreపోలీసులకే మస్కా: నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్ గూడ జైలు నుండి ఖైదీ జంప్
హైదరాబాద్: తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని అందరూ బయపడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా జైలు అధికారులనే బురిడీ కొట్టించి
Read Moreగచ్చిబౌలిలో విషాద ఘటన.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
హైదరాబాద్: గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కన్నడలో చాలా సీరియల్స్లో నటించిన శోభిత ఆత్మహత్యకు పాల్
Read Moreఖబర్దార్.. ఈడీ దాడులు జరిగినా వెనక్కి తగ్గేదేలేదు: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: మాలల సింహా గర్జన మీటింగ్ను ఎంతో మంది అవహేళన చేశారు.. కానీ సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల నుండి పెద్దఎత్తున తరలివచ్చి సభను సక్సెస్ చేశారన
Read Moreసికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ‘మాలల సింహ గర్జన’ సభ.. లైవ్ అప్డేట్స్..
ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ప్రసంగంలోని ప్రధానాంశాలు * జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అని రాహుల్ గాంధీ అంటున్నారు * మాలలకు రిజర్వేషన్లు 20 శాతం చె
Read Moreమాల జాతిని కాపాడే బాధ్యత మాపై ఉంది: ఎమ్మెల్యే వినోద్
హైదరాబాద్: మాలల కోసం మా ఫ్యామిలీ ఎంత కష్టపడ్డదో మాకు తెలుసని.. అందుకోసమే మాల కులాన్ని కాపాడే బాధ్యత మాపై ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, బెల్లంపల్లి ఎమ్మ
Read Moreమనం గర్జిస్తే ఢిల్లీ ప్రధాని సీటు కదలాలి: ‘మాలల సింహ గర్జన’లో పాశ్వాన్
సికింద్రాబాద్: పరేడ్ గ్రౌండ్స్లో ‘మాలల సింహ గర్జన’ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సభకు తెలంగాణ, ఏపీ నలుమూలల నుంచి మాలలు వేల సంఖ్యలో తరలివచ్
Read Moreరైతులకు డబుల్ ధమాకా: వచ్చే సీజన్కు రూ.500 బోనస్ కంటిన్యూ: CM రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి డబుల్ ధమాకా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన సీఎం రేవ
Read Moreఅధిక లాభాల ఆశ చూపి తెలుగు హీరోయిన్లని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్...
ఈమధ్య కాలంలో కొందరు కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ కటకటాల పాలవుతున్నారు. అయితే అధిక లాభాల ఆశచూపి సినీ సెలబ్రేటీలు, పలువురు ప్రముఖుల నుంచి కో
Read Moreలొంగిపోవాలని చెప్పిన వినలే.. ములుగు ఎన్ కౌంటర్పై SP శబరీష్ ప్రకటన
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు
Read Moreరైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై CM రేవంత్ బిగ్ అప్డేట్
హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేశా
Read More












