లేటెస్ట్
నిర్మాణంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్ .. 7 నెలలుగా నిద్ర లేకుండా చేసిండ్రు
సెంట్రింగ్ డబ్బాల దొంగల ముఠా అరెస్ట్ 43 టన్నుల స్లాబ్బాక్స్ లు స్వాధీనం 8 మందికి రిమాండ్, పరారీలో మరో 10 మంది చేవెళ్ల, వెలుగు: 
Read Moreసీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో పాలన!
60 ఏండ్ల ఆకాంక్ష, ఎందరో తెలంగాణ విద్యార్థులు, యువకులు, ప్రజల బలిదానాలతో ఏర్పడ్డ స్వరాష్ట్ర తెలంగాణలో గడిచిన దశాబ్ద కాలం కేసీఆర్ పాలన  
Read Moreమూసీలో భారీగా కెమికల్ డంపింగ్.. ట్యాంకర్లను అడ్డుకున్న స్థానికులు..
మూసీలో భారీగా హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా అడ్డుకున్నారు స్థానికులు. కెమికల్, ఫార్మా కంపెనీల్లోని వ్యర్థాలను ట్యాంకర్లతో తెచ్చి గుట్టుచప్పుడు క
Read Moreప్రజాపాలన విజయోత్సవాల్లో ఉపాధి పనులను ప్రారంభిస్తరా?
సర్క్యులర్ జారీ ఆశ్చర్యానికి గురిచేసింది: బండి సంజయ్ ఉపాధి హామీకి నిధులిచ్చేది కేంద్ర సర్కారే ప్రారంభోత్సవంలో ‘ప్రధాని’ ఫొటో పెట్
Read Moreనర్సింగ్కాలేజీ పనులు స్పీడప్
అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి త్వరలో సీఎం చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభం వచ్చె నెల ఫస్ట్నుంచి క్లాసులు జనగామ, వెలుగు: జన
Read Moreఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ హౌస్ అరెస్ట్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన విద్యార
Read Moreసంభాల్ అల్లర్ల కేసు..ఎంపీ సహా 400 మందిపై కేసులు
ఎస్పీ ఎమ్మెల్యే కొడుకుపైనా ఎఫ్ఐఆర్ 25 మంది నిందితులు అరెస్ట్ రాళ్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమం సంభాల్: ఉ
Read Moreబ్యాంకాక్ నుంచి పాములు తీసుకొచ్చిన్రు
శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళల నుంచి స్వాధీనం శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు మహిళల వద్ద నుంచి విషపూరితమైన పాములు స్వాధీనం చేస
Read Moreకులగణన చిత్తశుద్ధితో చేపట్టాలి : ఎమ్మెల్సీ కవిత
బీసీ డెడికేటెడ్ కమిషన్ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణన చిత్తశుద్ధితో చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ
Read Moreఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజు గడువును ఇంటర్ బోర్డు పెంచింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ న
Read Moreఅధికారం పోగానే గిరిజనులు గుర్తొచ్చారా?... కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: అధికారం పోగానే గిరిజనులు గుర్తొచ్చారా? అని కేటీఆర్ ను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రశ్నించారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న
Read Moreనైతికత పాటిస్తేనే.. రాజ్యాంగానికి గౌరవం
మనదేశంలో అప్పుడు అమలులో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని తొలగిస్తూ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఓ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ను ఏర్ప
Read Moreనవంబర్ 26న గాంధీ భవన్ లో రాజ్యాంగ సదస్సు
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా పీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ భవన్ లో సెమినార
Read More












