లేటెస్ట్
నిలోఫర్ పసికందు కిడ్నాప్ కేసును 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ : నిలోఫర్ దవాఖానాలో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఆరు గం టల్లోనే చిన్నారి ఆచూకీ కనుగొన్నారు.
Read Moreహైదరాబాద్ లో భారీ స్టాక్ ట్రేడింగ్ మోసం.. రూ. 8 కోట్లు టోకరా పెట్టిన కేటుగాళ్లు
హైదరాబాద్ లో స్టాక్ ట్రేడింగ్ మోసం బయటపడింది. 8 కోట్ల 14లక్షల రూపాయల స్టాక్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడ్డారు నిందితులు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంగా
Read Moreబీసీలకు న్యాయం జరగాలనే కులగణన : మంత్రి పొన్నం
బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కులాల వారిగా ఐక్యంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉప్పల్ బగాయత్ లో జరిగిన దేవాంగ కుల సామూహిక వనభోజనాల
Read Moreవేలంలో జాక్ పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్.. కళ్లు చెదిరే ధరకు అమ్ముడు
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టాడు. వేలంలో వెంకటేశ్ అయ్యర్ ఊహించని రీతిలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. వె
Read Moreధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు..అధికారులపై సీరియస్
తెలంగాణలో రైతులు పండించిన ప్రతీ పంటను కొనుగోలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా వేపాల సింగారంలో ధాన్యం రా
Read Moreఅయ్యో పాపం.. వేలంలో భారత క్రికెటర్ పడిక్కల్కు భారీ షాక్
ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. కొందరు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంటే.. మరి కొందరు ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట
Read Moreఅంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లతో పాటూ ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఏటూరు నాగారంలోని గిరిజన భ
Read Moreమంత్రి ఉత్తమ్ ను కలిసిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ బాధితులు
పరిహారం కోసం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్
Read Moreవేలంలో నిరాశపర్చిన KL రాహుల్.. తక్కువ ధరకే దక్కించుకున్న ఢిల్లీ
ఐపీఎల్ 2025 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆటగాళ్లపై ఫ్రాంచైజ్లు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ముఖ్యంగా మెగా వేలంలో టీమిండియా యంగ్ క్రికెట
Read Moreసత్యనారాయణ టెంపుల్ అభివృద్ధికి ఎంపీ నిధులిస్తా : ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాలలోని గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి తన వంతు సహకారం అందిస్తానన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దండపల
Read Moreఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్..
విభిన్నమైన సినిమాలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వ
Read MorePL Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఇప్పటివరకూ అమ్ముడుపోయిన ఆటగాళ్లు
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2025 మెగా వేలం రసవత్తరంగా సాగుతోంది. తమకు కావాల్సిన ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు హోరా హో
Read Moreమెగా వేలంలో తొలి ప్లేయర్ను కొనుగోలు చేసిన RCB.. ఎవరా పోటుగాడంటే..?
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ (ఆర్సీబీ) ఎట్టకేలకు తొలి ప్లేయర్ను కొనుగోలు చేసింది
Read More












