లేటెస్ట్
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దీపావళి, ఛత్ పూజలను దృష్టిలో ఉంచుకుని 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
Read Moreబావా మీరు ధోని లాంటి లీడర్.. నేను కోహ్లీ లాంటి ప్లేయర్: బాలకృష్ణ
నటుడు నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'అన్స్టాపబుల్' సీజన్-4 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి
Read Moreకేరళకు సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 22న రాత్రి కేరళ బయల్దేరారు. అక్టోబర్ 23న వయనాడ్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నామినేషన్
Read Moreశాంతి స్థాపనకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధం: ప్రధాని మోడీ
మాస్కో: శాంతిని నెలకొల్పడానికి, ఇతరులకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేం
Read MorePrithvi Shaw: తప్పించినందుకు థాంక్స్.. ముంబై అసోసియేషన్పై పృథ్వీ షా సెటైర్లు
అధిక బరువు, ప్రాక్టీస్ సెషన్లకు పదే పదే డుమ్మా కొట్టడం వంటి కారణాలపై భారత యువ క్రికెటర్ పృథ్వీ షాపై వేటు పడిన విషయం తెలిసిందే. అతన్ని తప్పిస్తూ ముంబై
Read Moreరైల్వే ప్రయాణికులకు అలర్ట్: దానా తుపాన్ ఎఫెక్ట్తో 34 రైళ్లు రద్దు
హైదరాబాద్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. దానా తుపాన్ ఎఫెక్ట్తో ఆంధ్రా మీదుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో
Read Moreటాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్
హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్న
Read Moreలంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ పెబ్బేరు కమిషనర్ ఆదిశేషు
హైదరాబాద్ లో మరో అవినీతి చేప ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు చిక్కా రు. బాధిత
Read Moreమహారాష్ట్రలో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కలమ్నా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం షాలిమార్ ఎక్స్ప్రెస్ పట్టాలు
Read Moreమహిళలపై నేరాలు చేయాలంటే భయం పుట్టాలి: జాతీయ మహిళ కమిషన్ చైర్మన్
నేటి సమాజంలో మహిళలు పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే భయం పుట్టేలా చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం
Read Moreరూ. 49 కోట్లతో అసెంబ్లీ రెనోవేషన్: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హెరిటేజ్ బిల్డింగ్ కు గతంలో మాదిరిగా మరమ్మతులు ఆగాఖాన్ ట్రస్ట్ కు పనుల అప్పగింత మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పాం పార్లమెంటులో
Read Moreఈ నెల 23 నుంచి కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రేపటి నుంచి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను, రిటైర్డు ఇంజనీర్లను, ఉన్నతాధికారులను ప్రశ్నించనుం
Read Moreఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు
మూడేండ్ల పాటు నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేళ్ల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు ఈ నెల 29తో ముగియనున్న ప్రస్తుత సం
Read More












