V6 News

లేటెస్ట్

కిస్మత్పూర్ డివిజన్ పరిధిలోని సేవాలాల్ మందిర నిర్మాణానికి చేయూత

గండిపేట, వెలుగు: కిస్మత్​పూర్ డివిజన్ పరిధిలోని లంబాడీ తండాలో సేవాలాల్ మందిర నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు కిస్మత్​పూర్ మాజీ ఉపసర్పంచ్, బీజేపీ రంగారెడ

Read More

చదువుతోనే ఉజ్వల భవిష్యత్ : బక్కి వెంకటయ్య

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య  మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కష్టపడి చదివితే భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందని రాష్ట్ర

Read More

ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడికి సన్మానం

భీమదేవరపల్లి, వెలుగు: హైదరాబాద్‌ రవీంద్ర భారతి వేదికగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ

Read More

ఫిజికల్‌ డిజబిలిటీ’ టోర్నీ విజేత కర్నాటక

ఫైనల్​లో హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు మల్కాజిగిరి, వెలుగు: ఈసీఐఎల్​లోని కొండల్ రావు  క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల క్రితం &n

Read More

కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : కాసు మాధవి

జనగామ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్​ కోడ్​లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి

Read More

విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : డీఈవో రంగయ్య నాయుడు

వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని వరంగల్ డీఈవో రంగయ్య నాయుడు అన్నారు. వరంగల్​జిల్లా వర

Read More

తెలంగాణ అసెంబ్లీ: అలా వచ్చి ఇలా వెళ్లిన కేసీఆర్.. మూడు అంటే 3 నిమిషాలే సభలో..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ

Read More

మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌

హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం వెంటనే మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌ నాయక

Read More

వైకుంఠ ఏకాదశి కి మట్టపల్లి ఆలయం ముస్తాబు

మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న వైకుంఠ ఏకాదశికి ముస్తాబయింది. &nbs

Read More

తెలంగాణ అసెంబ్లీ : సభకు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యారు. 2025, డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సభ ప్రారంభం అయ్యింది. సభకు బీఆర్ఎస్ అధినేత, మాజ

Read More

యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట.. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం

ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఆలయానికి రూ.50.11 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం

Read More

నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాడుగులపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ నూతన భవనాలు ప్రారంభించిన మంత్రి  మిర్యాలగూడ, వెలుగు: ప్రభుత్వ స్క

Read More

స్వర్ణగిరిలో డిసెంబర్ 29 నుంచి వైకుంఠ ఏకాదశి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా స్వర్ణగిరిలోని  వెంకటేశ్వర ఆలయంలో సోమవారం నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున శ్రీదేవి, భూదే

Read More