
లేటెస్ట్
గ్రూప్1 ర్యాంకర్లలో స్టడీ సర్కిల్ స్టూడెంట్స్.. జనరల్ కేటగిరీలో ఏడుగురికి ర్యాంకులు
హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్1 ర్యాంకుల్లో ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో పలువు
Read Moreఅమూల్ రెవెన్యూ రూ.65వేల కోట్లు
న్యూఢిల్లీ: అమూల్ బ్రాండ్తో పాలు, పెరుగు వంటి డెయిరీ ప్రొడక్టులను అమ్మే గుజరాత్ కో–ఆపరేటివ్మిల్క్ మార్కెటింగ్ఫెడరేషన్లిమిటెడ్(జీసీఎ
Read Moreపిల్లలను గోదావరిలో తోసి తండ్రి ఆత్మహత్యాయత్నం .. రక్షించిన డ్యూటీ కానిస్టేబుల్
బాసర, వెలుగు: గోదావరి నదిలో పిల్లలను తోసి తను దూకేందుకు యత్నించిన తండ్రిని కానిస్టేబుల్ రక్షించిన ఘటన నిర్మల్జిల్లాలో జరిగింది. నిజామాబాద్ లోని బోయిగ
Read Moreసుంకాలతో డేంజరే! ఇండియా ఎక్కువ టారిఫ్లు విధించే రంగాలకు మరింత నష్టం
న్యూఢిల్లీ: అమెరికా మనదేశ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధిస్తే చాలా రంగాలు నష్టపోతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ముఖ్యంగా సుంకాల మధ్య భారీ తేడ
Read Moreబీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏనాడూ బీసీలకు టైం ఇయ్యలే : జాజుల శ్రీనివాస్ గౌడ్
‘బీసీపోరు గర్జన’ ధర్నా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కామెంట్ న్యూఢిల్లీ, వెలుగు: ‘బీజేపీ కో హటావో&nda
Read Moreఇనుప తుక్కుతో రైల్వేకు రూ.500 కోట్ల ఇన్కం
హైదరాబాద్, వెలుగు: “మిషన్ జీరో స్క్రాప్ ” కింద ఇనుప తుక్కును విక్రయించడంతో దక్షిణ మధ్య రైల్వేకు( 2024~25 ఆర్థిక సంవత్సరం) రూ. 501.72
Read Moreకేంద్రంపై నెపం నెట్టి తప్పించుకుంటున్నరు..బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్రానిదే: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని కేంద్ర మంత్రి
Read Moreబూబీట్రాప్స్లో పడి ఇద్దరు జవాన్లకు గాయాలు
భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు ఏర్పాటు చేసిన స్పైక్ హోల్లో పడి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చత్తీస్గ
Read Moreదుప్పి మాంసం అమ్ముతున్న ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్
మరో ఇద్దరు పరార్ జైపూర్, వెలుగు: దుప్పులను వేటాడి మాంసం అమ్ముతున్న ఇద్దరు వేటగాళ్లు పట్టుబడగా.. మరో ఇద్దరు పారిపోయినట్టు మం
Read Moreప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్.. డుమ్మా కొట్టే డాక్టర్లకు చెక్
పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో ప్రారంభం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధం డీఎంహెచ్వోల నుంచి ఉద్యోగుల
Read Moreమిర్చి రేట్లు పెరుగుతున్నయ్.. ఇంటర్నేషనల్ మార్కెట్లో కదలికతో రైతులకు ఊరట
చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్ క్వింటాల్పై రూ.300 నుంచి రూ.500 వరకు పెరగనున్న ధర హైదరాబాద్, వెలుగు: ఇన్నా
Read Moreఅప్పటివరకు ఆనందం..ఇంతలోనే విషాదం..అన్నబిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వస్తూ..
అన్న బిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వస్తుండగా.. యాక్సిడెంట్లో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు కీసర, వెలుగు: కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై
Read Moreఫ్యాకల్టీ లేకుండా కాలేజీ ఎలా నడిపార్రా నాయనా..ఫిట్జీ కాలేజీ ముందు పేరెంట్స్ ఆందోళన
ఫ్యాకల్టీ లేకుండా ఇంటర్ క్లాసులు..ఫిట్జీ కాలేజీ నిర్వాకం..పేరెంట్స్ ఆందోళన ఫిట్జీ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన బషీర్బా
Read More