
లేటెస్ట్
మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్ గా బేగంపేట
మహిళా రైల్వేస్టేషన్కు శ్రీకారం చుట్టింది దక్షిణమధ్య రైల్వే. మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు, వారిలోని శక్తి సామర్థ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొంద
Read Moreకొలంబో టీ20 : భారత్ పై శ్రీలంక విజయం
ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా మంగళవారం (మార్చి-6)న కొలంబోలో భారత్ తో జరిగిన ఫస్ట్ టీ20లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా
Read Moreప్రేమ పేరుతో మోసం : యువతిని కొట్టి చంపి..అక్కడే పూడ్చి పెట్టాడు
ప్రేమించిన యువతిని ప్రియుడు కొట్టి చంపాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలం భుజలాపురంలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోక
Read Moreహోదాకోసం TDP, YCP ఆందోళనలు
ప్రత్యేక హోదాతో పాటు.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీలపై.. ఆ రాష్ట్ర ఎంపీలు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు ముమ్మరం చేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని గా
Read More2019లో కోదాడ నుంచే TRS విజయ యాత్ర : కేటీఆర్
వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచే TRS పార్టీ విజయ యాత్ర ప్రారంభమవుతుందన్నారు మంత్రి కేటీఆర్. మంగళవారం (మార్చి-6) సూర్యాపేట జిల్లాలోని కోదాడలో TRS నియోజకవర్
Read Moreసిరియాలో కుప్పకూలిన విమానం..26 మంది మృతి
విమానం కుప్పకూలడంతో 26 మంది మరణించిన ఘటన మంగళవారం (మార్చి-6) సిరియాలో జరిగింది. సిరియాలోని హ్మెమీమ్ ఎయిర్ బేస్ లో రష్యాకు చెందిన విమానంలో 26 మంది ప్యా
Read Moreకొలంబో టీ20 : శ్రీలంక టార్గెట్-175
ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా మంగళవారం (మార్చి-6)న కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టీ20లో టీమిండియా వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెన
Read Moreకొలంబో టీ20 : ధావన్ హాఫ్ సెంచరీ
ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా మంగళవారం (మార్చి-6)న కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టీ20లో టీమిండియా ఓపెనర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ ఓడి ము
Read Moreతంబీలతోనే పెట్టుకున్నారు : పెరియార్ విగ్రహాలు పడగొడతామని వార్నింగ్
25 ఏళ్లుగా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బీజెపి ఘన విజయం సాధించింది. అందులో భాగంగానే త్రిపురలో కమ్యూనిస్టులు దైవంగా భావించే
Read Moreపంచాయితీ తీర్పు : మహిళల మూత్రం తాగించారు
ఓ పంచాయితీ ఇచ్చిన దారుణమైన తీర్పుతో మనస్ధాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘోరం జరిగింది. సహారాన్పూర్లోని ఇం
Read More14 క్వింటాళ్లు సీజ్ : మంచిర్యాలలో జోరుగా నకిలీ విత్తనాల దందా
నకిలీ విత్తనాలు అన్నదాతను నిలువునా ముంచుతున్నాయి. సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… మార్కెట్లలో నకిలీగాళ్లతో రైతులు మోసపోతున్నారు. మంచిర్యాల జిల్
Read Moreరైతాంగం కోసమే ప్రభుత్వంపై పోరాటం : కోదండరాం
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై పోరాటం తప్పదన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చ
Read Moreకొలంబో టీ20 : టీమిండియా బ్యాటింగ్
ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా మంగళవారం (మార్చి-6)న కొలంబోలో టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ టీ20లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ
Read More