లేటెస్ట్

మృగశిర కార్తె..  చేపలకు మస్తు గిరాకీ

బాల్కొండ, వెలుగు: పుడమి పులకించి, తొలకరి జల్లుల పలకరింపుతో అన్నదాతకు బాసటగా నిలిచే మృగశిర కార్తె ప్రవేశించిన రోజు  గ్రామాల్లో చేపలకు మస్తు గిరాకీ

Read More

గోవిందరాజుస్వామికి ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌​ పూజలు 

చందుర్తి, వెలుగు: చందుర్తి మండలం సనుగుల గ్రామ శివారులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజుల స్వామిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివ

Read More

సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మీనారాయణ 

    వైస్​ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా అడ్డగట్ల మురళి  రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల కో

Read More

జూన్13న మెగా జాబ్ మేళా

    ఎస్పీ అఖిల్ మహాజన్  రాజన్నసిరిసిల్ల, వెలుగు: యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్ర

Read More

మూగజీవాల అక్రమ రవాణాపై నిఘా

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో అక్రమంగా మూగజీవాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీస

Read More

అలంపూర్ లో బంగారం, నగదు చోరీ

అలంపూర్, వెలుగు: ఉండవల్లి మండలం అలంపూర్  చౌరస్తాలోని ఈడిగ జ్యోతి ఇంటిలో 7 తులాల బంగారం, రూ.26 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పండ్ల వ్యాపారం చేస

Read More

అక్రమ దందాలే తప్ప అభివృద్ధి జరగలే : సంపత్ కుమార్

శాంతినగర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో అక్రమ దందాలే తప్ప, అలంపూర్  నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్  తెల

Read More

కోరం లేక  మండల మీటింగ్ ​వాయిదా

కౌడిపల్లి, వెలుగు: కోరం లేక మండల జనరల్ బాడీ మీటింగ్​వాయిదా వేసినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండల జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయగా 9 మ

Read More

విద్యుత్​ సరఫరాకు అంతరాయం

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలోని 33/11 కేవీ విద్యుత్​సబ్​స్టేషన్​లో మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో శనివారం మెదక్​టౌన్​తో పాటు జిల్లా కలెక్టరేట్

Read More

గ్రూప్1 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: ల్లాలో ఈనెల 9 న జరిగే గ్రూప్- 1 ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. శుక్

Read More

ఉత్తమ స్టూడెంట్​కు కలెక్టర్ సన్మానం

నస్పూర్/భైంసా, వెలుగు: ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన కస్తుర్బా గాంధీ బాలికల స్కూల్ విద్యార్థిని దుర్గం మమతను మంచిర్యాల కలెక్టర

Read More

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం..

 నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఉదయం 9:15గంటలకు చేపమందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్ర

Read More

రన్నింగ్ లో ఉన్న లోకల్ ట్రైన్ నుంచి పడి వ్యక్తి మృతి

ముంబైలో ఫాస్ట్ గా వెళుతున్న లోకల్ ట్రైన్ నుంచి పడి ఓ ప్యాసిండర్ మృతిచెందాడు. డోంబివిలి,దివా స్టేషన్ల మధ్య ముంబై ఫాస్ట్ లోకల్ ట్రైన్ ఈ సంఘటన ఆలస్యం వెల

Read More