లేటెస్ట్
ఇద్దరు సేమ్ టూ సేమ్.. ప్రధాని మోడీ, కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. సోమవారం (జనవరి 13) నార్త్ ఈస
Read MoreMLA కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య: కేటీఆర్
హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి
Read Moreతెలంగాణ రాష్ట్ర సాధనలో మంద జగన్నాథం పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. 2025, జనవరి 13న హైదరా
Read Moreకేంద్రానికి థ్యాంక్స్: ప్రపంచ దేశాలకు తెలంగాణ పసుపు : కోదండరెడ్డి
హైదరాబాద్: నిజామాబాద్లో పసుపు బోర్డు ద్వారా తెలంగాణ పసుపు ఇకపై ప్రపంచ దేశాలకు చేరనుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
Read Moreనిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. జాతీయ పసుపు బోర్డ
Read Moreఅదొక చెత్త ఎయిర్లైన్స్.. పండగ ఆనందం లేకుండా చేశారు: SRH ఓపెనర్
భారత యువ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఓపెనర్.. ఇండిగో ఎయిర్లైన్స్ సేవలపై అసహనం వ్యక్తం చేశాడు. సిబ్బంది తప్పిదం కారణంగా తాను విమానం కోల
Read Moreసైన్యంలో చేరడానికి పదో తరగతి పాసయితే చాలు.. ఎలా చేరాలో తెలుసుకోండి
ఈరోజుల్లో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండటం కంటే.. పదో తరగతి పాసవ్వగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరడం ఎంతో ఉత్తమం. పదో తర
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Moreసికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్, స్వీట్ ఫెస్టివల్..
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి మొదలైంది. సోమవారం (జనవరి13) సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మంత్రులు పొన్న ప్రభాకర్, జూపల్లి కృష
Read Moreతిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం కళ్యాణి డ్యామ్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో
Read MorePSL 2025: పాకిస్థాన్ సూపర్ లీగ్: కరాచీ కింగ్స్కు వార్నర్,విలియంసన్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆసీస్ ఓపెనర్ 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స
Read Moreగుడ్ న్యూస్: జనవరి 26 నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు అమలు
ఖమ్మం: 2025, జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 కొత్త పథకాల
Read Moreజోరుగా కోడి పందేలు.. గెలిచినోళ్లకు రూ. 20 లక్షల థార్ కారు బహుమతి
పొరుగు రాష్ట్రం ఏపీలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎటు చూసినా కోడి పందేల బరులే. ఏ గల్లీకెళ్లిన పందెం కోళ్లు, పందెం రాయుళ్లే దర్శనమి
Read More












